Home » Sankranthi festival
సంక్రాంతి పండుగ జర్నీ చేసే వారికి స్వీట్ న్యూస్ చెప్పింది ఏపీ సర్కార్. మూడు రోజులు టోల్ ట్యాక్స్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టోల్ గేట్ల దగ్గర భారీగా ట్రాఫిక్ జాం, గంటలకొద్దీ సమయం పడుతుంటంతో ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ తోపాటు చెన�
యమపురిలో సంక్రాంతి సెలవులేమో.. చనిపోయిన మనిషి లేచి కూర్చొన్నాడు. మీరు విన్నది నిజమే. ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయిన వ్యక్తిని చూసి కుటుంబ సభ్యులు చనిపోయాడాని అనుకున్నారు. మరణవార్తను బంధువులకు చేరవేశారు.
నగర మహిళలకు కష్టపడే పని లెకుండా. నగరం ముంగిట రెడిమేడ్ గ్రామీణ వంటకాలు, మిఠాయిలు సిద్దం...
విశాఖ జిల్లాలో ప్రకృతి సౌందర్యానికి మారుపేరైన అరకు లోయలో అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్. సంక్రాంతి సమయంలో అంతటా గాలిపటాల జోరుంటే...అరకులోయలో మాత్రం అంతర్జాతీయ హాట్ బెలూన్ ఫెస్టివల్ సరికొత్త అందాల్ని తీసుకొచ్చింది.
సంక్రాంతి పండుగ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బమ్మలు, కోడి పందాలు, భోగి మంటలు, పిండి వంటలు. వీటన్నింటికంటే పిల్లలు, పెద్దలు ఎక్కువగా ఎంజాయ్ చేసేది మాత్రం పతంగులతోనే. ఈ కైట్ ఫెస్టివల్ గా అంతర్జాతీయ స్థాయిలో �
సంక్రాంతి వచ్చింది సరదాలు తెచ్చింది.. వీటికంటే ముందు ఓ విషాదాన్ని కూడా తీసుకొచ్చింది. పల్లెల్లోని కోడిపందాలు వివాదాలకు కారణం అవుతున్నాయి. ఏపీ రాష్ట్రం కృష్ణా జిల్లాలో జరిగిన ఓ ఘటన సంచలనం అయ్యింది. చాట్రాయి మండలం చిత్తవూరు గొల్లగూడెంలో ఇద్�
కందుకూరు : బిజీ బిజీగా వుండే సీఎం చంద్రబాబు నాయుడు చిన్న పిల్లలతో కలిసి సరదా సరదాగా గోళీలాట ఆడారు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు జిల్లాలో ఏర్పాటుకానున్న ఏపీపీ కాగితపు పరిశ్రమ, రామాయపట్నం పోర్టు శంకుస్థాపన చే
తెలుగువారు జరుపుకొనే పండుగల్లో పెద్దపండుగ సంక్రాంతి! మిగతా పండుగల్లాగా ఈ పండుగకు తిథులతో, సంబంధం లేదు. సంక్రాతి వచ్చిందే తుమ్మేదా.. సరదాలు తెచ్చిందే తుమ్మేదా.. ఇలా ప్రతి ఏడాది తొలిమాసంలో వచ్చే ఈ పండుగకు ఉన్న ప్రత్యేకతలే వేరు. సంక్రాంతీ అనగాన�
హైదరాబాద్: సంక్రాంతి వచ్చిందంటే చాలు దొంగలకు పండగే. చోరీలు చేసుకోవడానికి వారికి అడ్డుఅదుపూ ఉండదు. సంక్రాంతి పండుగ రావడంతో అంతరాష్ట్ర దొంగల ముఠా నగరంలోకి చొరబడింది. సంక్రాంతి పండక్కి ఊరెళ్లిన వారి ఇళ్లను టార్గెట్ చేశారు. తాళం వేసిన ఇళ్లను గ�