Home » Sattenapalli
అమరావతి : వైసీపీ చీఫ్ జగన్ జన్మలో సీఎం కాలేరని టీడీపీ నేత కోడెల శివప్రసాద రావు అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు, వైసీపీ ఓటమి ఖాయమని అన్నారు. మహిళలు టీడీపీకే ఓటేశారని కోడెల చెప్పారు. రాష్ట్రం బాగుండాలని కోరుకునే వారు జగన్ కు ఓటేయరు అని అన్�
గుంటూరు జిల్లా ఇనిమెట్ల ఘటనలో ఏపీ అసెంబ్లీ స్పీకర్, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాద్పై కేసు నమోదైంది. రాజుపాలెం పోలీసు స్టేషన్ లో కేసు ఫైల్ చేశారు. ఏప్రిల్ 11న
AP స్పీకర్ కోడెలపై దాడి చేసింది ఎవరు ? వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దాడి చేసింది ఎవరో గుర్తించేందుకు వీడియో ఫుటేజ్ సహాయం తీసుకుంటున్నారు. ఏప్రిల్ 13వ తేదీ శనివారం ఇనుమెట్ల గ్రామానికి భారీగా పోలీసులు చేరుకున్నారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఉద్రిక్తం. టీడీపీ-వైసీపీ-జనసేన కార్యకర్తలు, నేతల మధ్య ఘర్షణలు, వాగ్వాదం, తోపులాటలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలోని చాలా చోట్ల పార్టీ కార్యకర్తలు దాడులు చేసుకుంటున్నారు. రాజుపాలెం మండలం ఇనుమెట్లలో టీడీపీ అభ్యర్�
జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగనున్న అసెంబ్లీ అభ్యర్ధుల రెండో జాబితాలను విడుదల చేశాక మిగిలినవాటికి వేగంగా అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్కళ్యాణ్ను క�
ఎంపీ రాయపాటి టీడీపీకి గుడ్ బై చెబుతారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నరసరావుపేట ఎంపీగా మరోసారి రాయపాటి ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం జరిగింది.
విజయవాడ : ఈసారి ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీ మెట్లు ఎక్కాలని చూస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబుకు ఆదిలోనే చిక్కులు ఎదురవుతున్నాయి. ఆయనపై ఓ వర్గం కస్సుబుస్సులాడుతోంది. అంబటికి టికెట్ వద్దంటూ ఆ వర్గం పేర్కొంటుండడంతో సత్తెనపల్లి న�