Home » schemes
విద్యార్థులపై సీఎం జగన్ వరాలు కురిపించారు. కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చారు. చదువుకోవాలనే ఉద్దేశ్యంతో తాము వినూత్న కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని సీఎం జగన్ వెల్లడించారు. గత ప్రభుత్వ హాయాంలో ఉన్న పరిస్థితులను పూర్తిగా మార్చడానికి ప్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీపై ఓ రేంజ్ లో
కేవలం ఒక్క సెల్ఫీతో ఈ సమస్యలన్నీ పరిష్కారమైపోతాయి. మీరు ఇంట్లోనే ఉండి ఒక్క సెల్ఫీ తీసి పంపిస్తే చాలు.. మీకు రావాల్సిన ప్రయోజనాలు నేరుగా అందుకోవచ్చు. ఇప్పటివరకు పింఛను కోసం దరఖాస్తు చేసుకుంటే..మీరు బతికే ఉన్నారంటూ సర్టిఫికెట్ తీసుకుని రం�
సార్వత్రిక ఎన్నికల వేళ ఈసీ ప్రతి అంశంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే సహించేది లేదంటోంది.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(ఏప్రిల్-3,2019)ఆందోల్ లో టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గత ప్రభుత్వాలపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు.సమైక్య పాలనలో ఎన్నో అవస్థలు పడ్డామని కేసీఆర్ అన్నారు.గత ప్రభ
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలకు ఊహించని షాకిచ్చింది. ముందస్తు సమాచారం లేకుండా... అది కూడా సెలవు రోజున సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రూ.28వేల కోట్ల మధ్యంతర డివిడెంట్ ను కేంద్రప్రభుత్వానికి ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. మోడీ సర్కార్ కు వరుసగా ఆర్బీఐ అడ్వాన్స్ పేమంట్ ఇవ్వడం వరుసగా ఇది రెండోసారి. టర్కీ ప్రెసిడెంట్ ఈర్డోజన్ పాలనకి రెఫరెండంగా �
ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా ఆరు పథకాలు ప్రకటించింది బడ్జెట్ లో. 2019-20 ఆర్థిక సంవత్సారానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. అమరావతి వేదికగా యనమల మూడోసారి.. తన కెరీర్ లో 11 బడ్జెట్ ను ప�
ఢిల్లీ : త్వరలో ఎన్నికలు…ఈ ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించే విధంగా మోడీ ప్రభుత్వం బాణం ఎక్కు పెట్టింది. తాత్కాలిక బడ్జెట్లో ఓటర్లపై వరాల జల్లు కురిపించేసింది. ఫిబ్రవరి 01వ తేదీన పార్లమెంట్లో పీయూష్ గోయల్ ఎన్నికలల బడ్జెట్ ప్రవేశ పెట్టారు. బడ�
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ని కాసేపటి క్రితం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఎదుట ప్రవేశ పెట్టింది. అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా చికిత్స తీసుకుంటుండడంతో తాత్కాలిక మంత్రి హోదాలో మంత్రి పీయూష్ గోయల్ ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవార�