schemes

    బడ్జెట్ 2019 : అంగన్ వాడీల జీతాలు పెంపు

    February 1, 2019 / 06:56 AM IST

    న్యూఢిల్లీ : లోక్ సభ ఎన్నికల సైరన్ కొద్ది రోజుల్లో మోగనుంది. దీనిని క్యాష్ చేసుకొనే పనిలో కేంద్ర ప్రభుత్వం పడిపోయింది. అన్నివర్గాల వారిని ఆకట్టుకొనే విధంగా..ఓటర్లను ఆకర్షించే విధంగా తాత్కాలిక బడ్జెట్ 2019-20ని ప్రవేశ పెట్టింది. ఫిబ్రవరి 01వ తేదీన

    బడ్జెట్ 2019 : కేంద్రం ఎన్నికల వరాలు ఇవే

    February 1, 2019 / 06:39 AM IST

    న్యూఢిల్లీ : జీఎస్టీలో వస్తుందని అనుకున్న డబ్బు అంతగా రాలేదు…దేశంలో పలు పరిణామాలు ప్రభుత్వానికి ఆందోళనకరంగా మారుతున్నాయి..కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి.  ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌‌ను చక్కగా ఉప�

    బడ్జెట్ 2019 : రెండేళ్లలో రైతు ఆదాయం రెట్టింపు

    February 1, 2019 / 05:50 AM IST

    ఢిల్లీ : రెండేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మంత్రి పీయూష్ గోయాల్ వెల్లడించారు. 2019-20 సంవత్సరానికి ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం పార్లమెంట్‌లో తాత్కాలిక బడ్జెట్‌ని పీయూష్ గోయల్ ప్రవేశ పెట్టారు. అనారోగ్య కారణాల వల్ల జైట్లీ బడ్జెట్ ప్రవేశ �

    అందరి చూపు అటే : బడ్జెట్ ఎలా ఉంటుందో

    February 1, 2019 / 12:50 AM IST

    న్యూఢిల్లీ : మరికొద్ది గంటల్లో మోడీ సర్కార్ తన ఆఖరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఇది పేరుకి బడ్జెట్ అయినా..కేవలం కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకూ చేసే పద్దుల కేటాయింపుగానే భావించాలి. అయినా రైతులకు ప్రోత్సాహకాలు ఉంటాయని, వ్యక్తిగత పన్ను శ్లాబు�

    రైతు సంక్షేమం పేరుతో వేల కోట్లు దోపిడీ : మాంటెక్ సింగ్

    January 29, 2019 / 03:26 AM IST

    రైతు సంక్షేమ కార్యక్రమాలు పెరుగుతున్నప్పటికీ దేశంలో రైతుల ఆర్థిక పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతుందని ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం(జనవరి 28,2019) హైదరాబాద్ లో అఖిల భారత రైతు సంఘాల సమ

    రిజర్వేషన్లు కాదు పథకాలు తేవాలి : ఒవైసీ

    January 7, 2019 / 04:24 PM IST

    హైదరాబాద్: అగ్రకుల పేదలకు సైతం 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు కల్పించా�

10TV Telugu News