Home » Seat
దళిత విద్యార్థిని IIT ఫీజు కోసం డబ్బులిచ్చారు జస్టిస్ దినేష్ కుమార్ సింగ్. పేదరికంతా ఆమె చదవుకు ఆగిపోకూడదని ఆమెకు స్పెషల్ సీటు కేటాయించాలని యూనివర్శిటీకి ఆదేశాలు జారీ చేశారు.
రాజస్థాన్లో రాజకీయ సంక్షోభానికి కారణమైన సచిన్ పైలట్,అశోక్ గహ్లోత్ ఇద్దరూ గురువారం చిరునవ్వులు చిందిస్తూ కరచాలనం చేస్తూ కనిపించిన విషయం తెలిసిందే. సీఎం అశోక్ గహ్లోత్ నివాసంలో జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం ఈ ఘట్టానికి వేదిక అ�
సునీతా లక్ష్మారెడ్డి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లూ మంత్రిగా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల కేబినెట్లలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఆమెది. గత ఎన్నికల్లో నర్సాపూర్ టీఆర్ఎస్ అభ్యర�
తనకు ప్రత్యేక స్థానం కేటాయించాలని వల్లభనేని వంశీ... అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. అసెంబ్లీ రూల్స్ ప్రకారం సీటు కేటాయిస్తామని స్పీకర్ అన్నారు.
బస్సులో సీటు కోసం ఓ తల్లి అత్యుత్సాహం పిల్లాడు ప్రాణం మీదికి తెచ్చింది. భయ్యాదూజ్ పండుగ సందర్భంగా బస్సు కింద నుంచి బాలుడిని బస్సు ఎక్కించే యత్నంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భయ్యాదూజ్ పండుగకు వెళ్లే ప్రయాణికులతో ఉత్తరప్రదేశ్ లో బస్సులు, రైళ�
దసరా సందర్భంగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ శుక్రవారం(అక్టోబర్-11,2019) ఏర్పాటు చేసిన దుర్గాపూజ కార్నివాల్ లో తనకు అవమానం జరిగిందని ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ కర్ తెలిపారు. సీఎం మమతా బెనర్జీ కూర్చున్న ప్రధాన వేదికపై తనను కూర్చోనివ్వలేదని,అ
బరంపురం: అనుకున్నది సాధించేవరకూ ప్రయత్నాలను విడిచిపెట్టనివారిని విక్రమార్కుడు అంటారు. ఎన్నికల బరిలో వరుసగా ఒకసారి కాదు రెండుసార్లు కాదు పోనీ మూడో సారికూడా కాదు ఏకంగా 30సార్లు ఓడిపోయినా మళ్లీ బరిలోకి దిగేవారిని ఎన్నికల విక్రమార్కుడు అనాల�
లోక్సభ మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ తుది దశకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ గడువు మార్చి 25వ తేదీ సోమవారంతో ముగియనుంది. దీనితో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కానున్నాయి. ఇదిలా ఉంటే రైతులు కూడా క్యూ కట్టారు నామినేషన్లు
ఎస్సీ అధ్యక్షుడు,యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగనున్నారు.ఏళ్లుగా తమ పార్టీకి కంచుకోటగా ఉన్న తండ్రి ములాయం సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పు యూపీలోని ఆజమ్ గఢ్ లోక్సభ స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారు.ముస్లిం
కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక తిరిగి వైసీపీలో చేరారు. శనివారం(మార్చి-16,2019) వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసి కర్నూల్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన బుట్టా రేణుక