Home » SEC
ap sec : వార్డు వాలంటీర్లపై ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. రాజకీయ ప్రక్రియకు వారంతా దూరంగా ఉండాలని సూచించింది. అభ్యర్థికి, పార్టీకి అనుకూలంగా వాళ్లు పాల్గొనకూడదని వెల్లడించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఎస్ఈస�
SEC key directions on AP municipal elections : ఏపీ మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పాత నోటిఫికేషన్కు కొనసాగింపుగానే నోటిఫికేషన్ ఇవ్వడంతో వివాదాలేవీ ఉండవని అందరూ భావించారు. అయితే ఇవాళ నిమ్మగడ్డ ఇచ్చిన ట్విస్ట్ సంచలనం కలిగ�
highcourt ration door delivery: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఏపీలో రేషన్ డోర్ డెలివరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ వాహనాల రంగులు మార్చాలన్న ఎస్ఈసీ ఆదేశాలపై న్యాయస్థానం స్టే విధించింది. మార్చి 15వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయన�
ఆంధ్రప్రదేశ్లో మరో ఎన్నకలకు ఏపీ ఎస్ఈసీ సిద్ధమైంది. మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మార్చి 10వ తేదీన పురపాలిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది. గతంలో నిలిచిన ఎన్నికల ప్రక్రియను అక్కడి న
SEC Nimmagadda’s visit to Chittoor : చిత్తూరు జిల్లాలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ పర్యటనపై సస్పెన్స్ కొనసాగుతోంది. మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గం పుంగనూరులో ఎస్ఈసీ పర్యటిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే నిమ్మగడ్డ పుంగనూరు పర్యటనపై సమాచార�
SEC Nimmagadda serious about Kodali Nani : ఏపీ మంత్రి కొడాలి నానికి… మరో షాకిచ్చారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్. కొడాలి నానిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఐపీసీ సెక్షన్ 504, 505(1), (C), 506 కింద కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశా�
SEC issued show cause notices to Minister Kodali Nani : ఏపీ మంత్రి కొడాలి నానికి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ షోకాజ్ నోటీసులిచ్చారు. మీడియా సమావేశంలో కొడాలి చేసిన వ్యాఖ్యలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ అభ్యంతరం తెలిపారు. ఎన్నికల కమిషన్ పరువు, ప్రతిష్టకు భంగం కలిగేలా మీడియా స
Elections have been stopped in 274 panchayats : ఏపీలో 274 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ఆగిపోయాయి. నాలుగు విడతల్లో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో ఈ గ్రామాల ప్రస్తావనే లేదు. రాష్ట్రంలో మొత్తం 13,371 గ్రామ పంచాయతీలున్నాయి. తొలి విడతలో 3,249 పంచాయతీల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నెల
https://youtu.be/sBxi0eWxDwA
Nimmagadda: రాజ్యాంగ రక్షణ ఉంటుందని ఎటువంటి విషయంలోనూ భయపడాల్సిన అవసరం లేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ భరోసా ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్లు, ఇతర స్టాఫ్ లకు ధైర్యం చెబుతూ సూచనలు ఇచ్చారు. ఎన్నికల డ్యూటీలో ఉన్న అధికారులు ఎస్ఈసీ రక�