SEC

    నిమ్మగడ్డ..అసమర్ధ ఎన్నికల కమిషనర్

    February 6, 2021 / 06:08 PM IST

    MLA Roja angry with SEC Nimmagadda : పంచాయతీ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిమ్మగడ్డ.. వైసీపీ ప్రభుత్వంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, టీడీపీకి అనుకూలంగా పని చేస్�

    రేషన్ పంపిణీ వాహనాలపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు

    February 5, 2021 / 09:28 PM IST

    SEC directions on ration distribution vehicles : రేషన్ పంపిణీ వాహనాలపై ఏపీ ఎస్ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటింటికి రేషన్ పంపిణీపై ఆంక్షలు విధించింది. రంగులు మార్చకపోతే గ్రామీణ ప్రాంతాల్లో వాహనాలను నిరాకరించింది. రేషన్ పంపిణీ వాహనాలకు పూర్తిగా రంగులు మార్చాలని ఎస్ఈ�

    ఓటు నమోదు చేసుకోవడం తెలియని వ్యక్తి ఎస్ఈసీ ఎలా అయ్యారు ?

    February 5, 2021 / 08:31 PM IST

    Minister Peddireddy fires over SEC Nimmagadda : ఎస్ఈసీ నిమ్మగడ్డ సురేష్ కుమార్ పై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. ఈ-వాచ్ యాప్ ను వాడొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఈ తీర్పుతో ఎస్ఈసీ పదవికి నిమ్మగడ్డ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీడీ�

    ఏపీలో ఎస్‌ఈసీ ఈ-వాచ్‌ యాప్‌కు తాత్కాలిక బ్రేక్‌

    February 5, 2021 / 02:38 PM IST

    break for SEC e-watch app : ఏపీలో ఎస్‌ఈసీ తీసుకొచ్చిన ఈ-వాచ్‌ యాప్‌కు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఈ-వాచ్‌ యాప్‌ వినియోగంపై హైకోర్ట్‌ స్టేటస్‌కో ఇచ్చింది. ఈనెల 9 వరకు యాప్‌ను వినియోగించొద్దని ఆదేశించింది. యాప్‌ భద్రతకు సంబంధించిన ధ్రువపత్రం ఇంకా అందలేదన్న �

    ఏపీ పంచాయతీ ఎన్నికలు : తొలి విడత నామినేషన్ల తిరస్కరణ

    February 3, 2021 / 06:31 AM IST

    ap panchayat elections : ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీలో 13 వందల 23 నామినేషన్లను తిరస్కరించారు అధికారులు. 12 జిల్లాల్లోని 3 వేల 249 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవి కోసం 19 వేల 491 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. వాటిలో 18 వేల 168 మాత్రమే పోటీకి అ�

    నిమ్మగడ్డ బసచేసిన రూంలో వేడినీళ్లు రాలేదని టూరిజంశాఖ మేనేజర్ పై సబ్ కలెక్టర్ దాడి

    February 2, 2021 / 06:36 PM IST

    Rajampet sub collector attack on Vontimitta tourism hotel manager : కడపజిల్లా ఒంటి మిట్ట టూరిజం శాఖ మేనేజర్ కిషోర్ పై రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ దాడి చేశారు. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ బసచేసిన రూంలో వేడి నీళ్లు రాలేదని కోపంతో ఆయన కర్రతో మేనేజర్ పై దాడి చేశారు. దీంతో కిషోర�

    తొలి దశ నామినేషన్ల దాఖలుకు నేడు చివరిరోజు

    January 31, 2021 / 07:38 AM IST

    first phase nominations for ap panchayat elections : ఏపీలో తొలి విడత పంచాయితీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ చివరి రోజు కావడంతో అభ్యర్థులు నామినేషన్‌ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. తొలి విడత పంచాయతీ ఎ�

    తెలుగుదేశం పార్టీకి నిమ్మగడ్డ నోటీసులు

    January 30, 2021 / 08:34 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు అధికార పార్టీకి, ఎస్‌ఈసీకి మధ్య కాక పుట్టిస్తున్న సమయంలోనే.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసింది వైసీపీ. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ మేనిఫెస్టో విడు

    బలవంతపు ‘ఏకగ్రీవాలు’ వద్దు

    January 30, 2021 / 01:17 PM IST

    AP SEC Nimmagadda responds over the unanimous elections : ఏపీలో ఏకగ్రీవ ఎన్నికలపై రగడ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఈసీ నిమ్మగడ్డ మధ్య వివాదం ముదురుతోంది. ఏకగ్రీవ ఎలక్షన్ పై ఎన్నికల కమిషన్ కు నిశ్చయమైన అభిప్రాయం ఉందన్నారు నిమ్మగడ్డ. బలవంతపు ఏకగ్రీవాలకు ఒప్పుకునేది లేదని

    నేను ఈస్థాయిలో ఉండటానికి వైఎస్ఆరే కారణం

    January 30, 2021 / 12:12 PM IST

    SEC Nimmagadda praised YSR : వైఎస్ఆర్ పై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. రాజ్యాంగ వ్యవస్థపై ఆయనకు ఎంతో గౌరవం ఉండేదన్నారు. వైఎస్సార్ ఆశీస్సులు తనకు ఎక్కువగా ఉండేవన్నారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి వైఎస్ఆర్ కారణమని తెలిపారు. ఆయనంటే తనక�

10TV Telugu News