SEC

    నామినేషన్ల ప్రక్రియ, అభ్యర్థుల ఆందోళనలు : అందరి చూపు సుప్రీంకోర్టు వైపు

    January 25, 2021 / 01:35 PM IST

    AP Panchayat Nomination : స్థానిక ఎన్నికల షెడ్యూల్ ప్రకారం 2021, జనవరి 25వ తేదీ సోమవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్న అధికారులు నామినేషన్ల స్వీకరణకు ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదు. దీంతో నామినేషన్లు దాఖలు

    పంచాయతీ ఎన్నికలపై సందిగ్ధత : నేటి నుంచి నామినేషన్లు, సుప్రీం తీర్పుపై ఉత్కంఠ

    January 25, 2021 / 06:59 AM IST

    AP panchayat election Nomination : ఏపీలో పంచాయతీ ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్నికలకు వెళ్తామని ఎస్‌ఈసీ తేల్చిచెబుతుంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం ఖరాఖండిగా చెబుతోంది. అసలు సర్కార్‌ – ఎస్‌ఈసీ నిమ్మగడ్డ మధ్య ఎక్కడ చె�

    లోకల్ పంచాయతీ : ఏపీ సర్కార్ Vs ఎస్ఈసీ

    January 24, 2021 / 06:42 AM IST

    Local Panchayat :  ఏపీలో స్థానిక సమరం.. సంగ్రామాన్ని తలపిస్తోంది. పంచాయతీ ఎన్నికలపై ఎస్‌ఈసీ దూకుడు.. ఎలక్షన్స్‌ ఇప్పుడే వద్దంటూ సర్కార్‌ వ్యతిరేకత రాజకీయ వేడి రాజేస్తోంది. ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఎస్‌ఈసీ ఖరాఖండిగా వ్యవహరిస్తుంటే.. అడ్డుకోవడాని

    విజయవాడ నుంచి రహస్యంగా బయల్దేరిన ఎస్ఈసీ నిమ్మగడ్డ..ప్రైవేట్ వాహనంలో పయనం

    January 23, 2021 / 09:21 PM IST

    SEC Nimmagadda, who secretly left Vijayawada : ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజయవాడ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. కార్యాలయం నుంచి ఆయన రహస్యంగా బయల్దేరారు. ఎన్నికల కమిషనర్ వాహనంలో కాకుండా ప్ర్రైవేట్ వాహనంలో పయనమయ్యారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై అధికారులతో నిమ్మగడ్డ �

    నాకు ప్రాణహాని ఉంది

    January 23, 2021 / 08:45 PM IST

    SEC Nimmagadda Ramesh Letter to DGP : ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. ఏపీ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ను వ్యతిరేకిస్తూ వెంకట్రామిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారన�

    చంద్రబాబు రుణం తీర్చుకునే పనిలో నిమ్మగడ్డ

    January 23, 2021 / 06:09 PM IST

    AP Minister Peddireddy criticizes SEC Nimmagadda Ramesh : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పుపట్టారు. చంద్రబాబు రుణం తీర్చుకునే పనిలో నిమ్మగడ్డ ఉన్నారని ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దని పలుమార్లు విజ్ఞప్తి చేశా�

    ఎస్ఈసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్…హాజరుకాని పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు

    January 23, 2021 / 04:19 PM IST

    SEC Nimmagadda ramesh conduct video conference : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అధికారులతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం అయింది. అయితే వీడియో కాన్ఫరెన్స్ కు సీఎస్, డీజీపీ, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు హాజరుకాలేదు. అలాగే పలు జిల్లాల అధి�

    తొలి దశ పంచాయతీ ఎన్నికలు : మొదటి విడత షెడ్యూల్ ఇదే

    January 23, 2021 / 10:45 AM IST

    First phase panchayat elections : ఏపీ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విడుదల చేశారు. 2021, జనవరి 23వ తేదీ శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. నాలుగు దశల్లో ఎ�

    ఏపీ పంచాయతీ ఎన్నికలు.. హైకోర్టు కోర్ట్ తీర్పుపై ఎస్‌ఈసీ రిట్‌ పిటిషన్‌

    January 12, 2021 / 11:11 AM IST

    AP Panchayat Elections .. SEC Writ Petition on High Court Judgment : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎస్ఈసీ వెనక్కి తగ్గలేదు. కోర్ట్ తీర్పుపై ఎస్‌ఈసీ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్‌లో సవాల్‌ చేసింది. కరోనా వ్యాక్�

    ఏపీ సర్కార్‌, ఎస్ఈసీకి మధ్య ‘పంచాయతీ’ వివాదం..ఎన్నికల కోడ్ ఉన్నా అమ్మఒడి కార్యక్రమానికి ప్రభుత్వం రెడీ

    January 11, 2021 / 08:24 AM IST

    Panchayat elections dispute between AP govt, SEC : ఏపీలో ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఎన్నికలకు ఇది సమయం కాదని ప్రభుత్వం చెబుతుంటే… పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్ఈసీ షెడ్యూల్ ఇవ్వడం రచ్చకు దారితీసింది. దీనిపై జగన్‌ సర�

10TV Telugu News