Home » SEC
Ghmc Election, End of nominations : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మూడు రోజుల పాటు కొనసాగిన నామినేషన్ల పర్వం ముగిసింది. బల్దియాలో 150 స్థానాలకు గానూ.. ఇప్పటి వరకు 1 వేయి 663 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇప్పటి వరకు 2 వేల 226 నామినేషన్లు దాఖలయ్యాయ
TRS First List : GHMC Election లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల చేసింది టీఆర్ఎస్. 2020, నవంబర్ 18వ తేదీ బుధవారం సాయంత్రం తొలి జాబితాను విడుదల చేసింది. 105 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మరోవైపు గ్రేటర్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న కేసీఆర్&
GHMC Election Voter List : గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. ఓటర్ల జాబితా కూడా వచ్చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రేటర్ హైదరాబాద్లో వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను కూడా ప్రకటించేసింది. నగరంలోని 30 సర్కిల్ కార్యాలయాలు, రెవెన్యూ ఆఫ
e-voting in GHMC elections 2020 : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ఈ – ఓటింగ్ అమలు చేయనున్నారు. ఎన్నికల విధులకు హాజరైన సిబ్బంది, క్వారంటైన్ లో ఉన్న ఓటర్లు, వయో వృద్ధులకు ఓటు హక్కు కల్పించనుంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఈ – ఓటింగ్ సాఫ్ట్ వేర్ ను రూపొందించాలన�
AP local bodies : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకే అన్ని పార్టీలు మొగ్గు చూపాయి. గుర్తింపు పొందిన పార్టీలన్నీ తమ అభిప్రాయాన్ని ఎస్ఈసీ మీటింగ్లో తెలిపాయి. అధికార పార్టీ వైసీపీ తప్ప ఈ మీటింగ్కు అన్ని పార్టీ నేతలు హాజరయ్యారు. స్థానిక సం�
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)గా తిరిగి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జగన్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుని పరిశీలించాలని గవర్నర్ ప్రభుత్వానికి చెప్పారు. అయినా దీ�
కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీలో గత నెలలో జరగాల్సిన స్థానికసంస్థల ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా సర్వ సన్నద్ధంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ కు కొత్తగా నియమితులైన ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగర
రాష్ట్ర ఎన్నికల సంఘానికి కొత్త బాస్ వచ్చారు. కమిషనర్ గా జస్టిస్ వి.కనగరాజ్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2020, ఏప్రిల్ 11వ తేదీ శనివారం ఉదయం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా ఈయన పనిచేశారు. �
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. టెండర్ ఓట్లు దాఖలయితే..రీ పోలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పినట్లుగా చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం రీ పోలింగ్ నిర్వహిస్తామని SEC గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. 120 మ
రైలులో దొంగలు బరి తెగించారు. ఛైన్ లాగి మరి బంగారు ఆభరణాలను దర్జాగా అపహరించుకపోయారు. దీంతో మహిళలు రైల్వే పోలీసులకు కంప్లయింట్ చేశారు. మణుగూర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్లో వేర్వేరుగా ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. 70 గ్రాముల బంగారు గొలుసులు స్నాచింగ్క�