Home » SEC
SEC statement Release on AP Panchayat Election Management : ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్ఈసీ ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగసంఘాల అభ్యంతరాలపై ఎస్ఈసీ స్పందించింది. అందరి సహకారంతో ఎన్నికలు నిర్వహిద్దామని తెలిపింది. పోలింగ్ సిబ్బంది కరోనా బారిన పడకుండా చర్యలు తీసుకుంటామ�
Panchayat Political Heat In Andhra Pradesh : ఏపీలో ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య వివాదం ముదురుతోంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు ఇది కరెక్ట్ టైం కాదని ప్రభుత్వం చెబుతుంటే… పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షెడ్యూల్ ఇవ్వ
AP government petitions High Court : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో పంచాయితీ ముదిరింది. పంచాయతీ ఎన్నికల ష్యెడ్యూల్పై స్టే ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్లో ఎస్ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేసింది. అయితే… ఇవాళ సమయం ము�
AP local body election schedule : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. 2021, జనవరి 08వ తేదీ శుక్రవారం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ షెడ్యూల్ విడుదల చేశారు. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 05, 09, 13, 17 తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తామని
AP Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు చేసింది. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్ఈసీ (SEC) తరఫున ప్రముఖ న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. అశ్వనీకుమార్ వాదనలతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. ప్ర�
GHMC election counting : యావత్ తెలంగాణ రాష్ట్రం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న బల్దియా ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. హైదరాబాద్ షహర్ కా షా ఎవరనేది తేలిపోనుంది. గ్రేటర్ పీఠంపై కూర్చునేదెవరో.. మధ్యాహ్నం లోగా క్లారిటీ రానుంది. జీహెచ్ఎంసీ ఎన్న
Great people depressing leaders : గ్రేటర్ ఓటరు తిరగబడుతున్నాడు. ప్రచారం కోసం వచ్చిన నేతలను నిలదీస్తున్నాడు. ఇచ్చిన హామీలను విస్మరించిన నేతలను ప్రశ్నిస్తున్నాడు. తమ సమస్యలు తీర్చితేనే ఓట్లేస్తామని తెగేసి చెబుతున్నాడు. దీంతో నేతలు సొంత డబ్బులతోనైనా హామీలు అమల
1,121 candidates in GHMC elections : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరిలో నిలిచిందెవరో.. నిష్క్రమించిందెవరో తేలింది. ప్రస్తుతం బల్దియా ఎన్నికల బరిలో 1,121 మంది అభ్యర్థులు ఉన్నారు. 150 వార్డులకుగాను.. పోటీలో 1,121 మంది ఉన్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలక�
star campaigners for polls : గ్రేటర్లో నామినేషన్ల ఘట్టం ముగిసింగి. ఇక ప్రచారానికి తెరలేవనుంది. ఎన్నికల కమిషన్ స్టార్ క్యాంపెయినర్లను నియమించుకోడానికి అనుమతినివ్వడంతో పార్టీలన్నీ అగ్ర నేతలతో ప్రచారానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి. గ్రేటర్లో పట్టు నిలుప
Ghmc Election, End of nominations : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మూడు రోజుల పాటు కొనసాగిన నామినేషన్ల పర్వం ముగిసింది. బల్దియాలో 150 స్థానాలకు గానూ.. ఇప్పటి వరకు 1 వేయి 663 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇప్పటి వరకు 2 వేల 226 నామినేషన్లు దాఖలయ్యాయ