-
Home » Second
Second
India Beats China: చైనాను దాటేసిన ఇండియా.. అమెరికా తర్వాత మనమే
June 27, 2023 / 07:07 PM ISTభారతదేశంలో దాదాపు 64 లక్షల కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ ఉంది. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్దది. ఇక జాతీయ రహదారుల విషయంలో కూడా చాలా పెద్ద మార్పే వచ్చింది. 2013-14లో 91,287 కిలోమీటర్ల మేర…
caste panchayat : రెండో వివాహం చేసుకుందని ఉమ్మి ఊసి నాకి..రూ.లక్ష జరిమానా వేసిన పెద్దలు..
May 15, 2021 / 10:36 AM ISTఓ మహిళ రెండో వివాహం చేసుకుందని కుల పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దలంతా ఉమ్మి వేస్తే దాన్ని ఆమె నాకాలని...రూ.లక్ష రూపాయలు జరిమానా కట్టాలని తీర్పునిచ్చారు.
దూసుకపోతున్న తెలంగాణ..తలసరి ఆదాయంలో దేశంలోనే సెకండ్ ప్లేస్
October 31, 2020 / 08:46 AM ISTTelangana Second place : కరోనా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా.. ప్రభుత్వ చర్యలతో తెలంగాణ ఆర్థికంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. కేసీఆర్ సారథ్యంలో కొత్త రికార్డులను సొంతం చేసుకుంటుంది. తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే…
Black Money తెచ్చేస్తారా? : భారతదేశానికి స్విస్ బ్యాంక్ అకౌంట్ల సమాచారం!
October 9, 2020 / 06:35 PM ISTవిదేశాలలో నల్లధనానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో ముఖ్యమైన మైలురాయి.. స్విట్జర్లాండ్తో ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఒప్పందం ప్రకారం భారతదేశానికి సంబంధించిన పౌరులు మరియు సంస్థల రెండవ సెట్ స్విస్ బ్యాంక్…
వాజ్పేయి 2వ వర్థంతి…వీడియో షేర్ చేసిన మోడీ
August 16, 2020 / 03:49 PM ISTఇవాళ(ఆగస్టు-16,2020)ధివంగత మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి రెండో వర్థంతి సందర్భంగా యావత్ దేశం ఆయన్ను స్మరించుకుంటోంది.అటు సోషల్ మీడియా వేదికగానూ నెటిజన్లు వాజ్పేయికి నివాళులర్పించారు. దేశం కోసం ఆయన చేసిన…
ఢిల్లీలో మరో మొహల్లా క్లీనిక్ డాక్టర్ కు కరోనా పాజిటివ్
March 31, 2020 / 10:37 AM ISTఢిల్లీలో మొహల్లా క్లీనిక్ లో పనిచేసే మరో డాక్టర్ కు కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. ఈశాన్య ఢిల్లీలోని మౌజ్ పూర్ కి దగ్గర్లోని బాబర్ పూర్ లోని మొహల్లా క్లీనిక్ లో…
Breaking News : భారత్ లో కరోనా..మరో ఇద్దరు మృతి
March 26, 2020 / 05:57 AM ISTభారత్ పై కరోనా కరాళనృత్యం చేస్తోంది. వైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో పాటు పలువురు మృతి చెందుతున్నారు. తాజాగా దేశంలో ఈ వైరస్ బారిన పడి మరో…
ఉత్తరాఖండ్ లో “సంస్కృతం మాట్లాడే గ్రామాలు”
March 6, 2020 / 04:15 PM ISTసంస్కృతం బాషను దేశంలో రెండవ అధికార భాషగా దేశంలో మొదటిసారి 2010లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. సంస్కృతం బాషను ప్రమోట్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఇప్పుడు ఆ రాష్ట్రం మరో కీలక నిర్ణయం…
భయం..భయం : భారత్లో రెండో కరోనా కేసు
February 2, 2020 / 04:49 AM ISTచైనాలో పుట్టిన కరోనా..భారతదేశంలో మెల్లిమెల్లిగా ప్రవేశిస్తోంది. కేరళలో మరో వ్యక్తికి కరోనా వ్యాధి సోకడం తీవ్ర కలకలం రేపుతోంది. మొదటి కేసు కూడా ఈ రాష్ట్రంలోనే నమోదైంది. వెంటనే వైద్యులు స్పందించారు. అతడిని ప్రత్యేక…
రెండో రాజధానిపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
November 27, 2019 / 12:19 PM ISTరెండో జాతీయ రాజధాని అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. 2019, నవంబర్ 27వ తేదీ బుధవారం రాజ్యసభలో ఈ అంశాన్ని కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ ప్రస్తావించారు. ఈ ప్రశ్నకు హోం శాఖ సహాయ మంత్రి…