Second

    India Beats China: చైనాను దాటేసిన ఇండియా.. అమెరికా తర్వాత మనమే

    June 27, 2023 / 07:07 PM IST

    భారతదేశంలో దాదాపు 64 లక్షల కిలోమీటర్ల రోడ్ నెట్‌వర్క్‌ ఉంది. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్దది. ఇక జాతీయ రహదారుల విషయంలో కూడా చాలా పెద్ద మార్పే వచ్చింది. 2013-14లో 91,287 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉండగా.. ప్రస్తుతం అవి 1,45,240 కిలోమీటర్లకు పెరింది

    caste panchayat : రెండో వివాహం చేసుకుందని ఉమ్మి ఊసి నాకి..రూ.లక్ష జరిమానా వేసిన పెద్దలు..

    May 15, 2021 / 10:36 AM IST

    ఓ మహిళ రెండో వివాహం చేసుకుందని కుల పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దలంతా ఉమ్మి వేస్తే దాన్ని ఆమె నాకాలని...రూ.లక్ష రూపాయలు జరిమానా కట్టాలని తీర్పునిచ్చారు.

    దూసుకపోతున్న తెలంగాణ..తలసరి ఆదాయంలో దేశంలోనే సెకండ్ ప్లేస్

    October 31, 2020 / 08:46 AM IST

    Telangana Second place : కరోనా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా.. ప్రభుత్వ చర్యలతో తెలంగాణ ఆర్థికంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. కేసీఆర్ సారథ్యంలో కొత్త రికార్డులను సొంతం చేసుకుంటుంది. తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానానికి ఎగబాకింది. ఐట�

    Black Money తెచ్చేస్తారా? : భారతదేశానికి స్విస్ బ్యాంక్ అకౌంట్‌ల సమాచారం!

    October 9, 2020 / 06:35 PM IST

    విదేశాలలో నల్లధనానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో ముఖ్యమైన మైలురాయి.. స్విట్జర్లాండ్‌తో ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్ ఒప్పందం ప్రకారం భారతదేశానికి సంబంధించిన పౌరులు మరియు సంస్థల రెండవ సెట్ స్విస్ బ్యాం

    వాజ్‌పేయి 2వ వర్థంతి…వీడియో షేర్‌ చేసిన మోడీ

    August 16, 2020 / 03:49 PM IST

    ఇవాళ(ఆగస్టు-16,2020)ధివంగత మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి రెండో వర్థంతి సందర్భంగా యావత్ దేశం ఆయన్ను స్మరించుకుంటోంది.అటు సోషల్ మీడియా వేదికగానూ నెటిజన్లు వాజ్‌పేయికి నివాళులర్పించారు. దేశం కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు �

    ఢిల్లీలో మరో మొహల్లా క్లీనిక్ డాక్టర్ కు కరోనా పాజిటివ్

    March 31, 2020 / 10:37 AM IST

    ఢిల్లీలో మొహల్లా క్లీనిక్ లో పనిచేసే మరో డాక్టర్ కు కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. ఈశాన్య ఢిల్లీలోని మౌజ్ పూర్ కి దగ్గర్లోని బాబర్ పూర్ లోని మొహల్లా క్లీనిక్ లో పనిచేసే డాక్టర్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు మంగళవారం(మార్చి-31,2020)అధికా

    Breaking News : భారత్ లో కరోనా..మరో ఇద్దరు మృతి

    March 26, 2020 / 05:57 AM IST

    భారత్ పై కరోనా కరాళనృత్యం చేస్తోంది. వైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో పాటు పలువురు మృతి చెందుతున్నారు. తాజాగా దేశంలో ఈ వైరస్ బారిన పడి మరో ఇద్దరు చనిపోయారు. కరోనా వైరస్ సోకి జమ్మూ కాశ్మీర్ లో ఒకరు, మహారాష్ట్ర లో ఒకరు మ�

    ఉత్తరాఖండ్ లో “సంస్కృతం మాట్లాడే గ్రామాలు”

    March 6, 2020 / 04:15 PM IST

    సంస్కృతం బాషను దేశంలో రెండవ అధికార భాషగా దేశంలో మొదటిసారి 2010లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. సంస్కృతం బాషను ప్రమోట్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఇప్పుడు ఆ రాష్ట్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్‌లో త్వరలో 100శాతం సంస్కృతం

    భయం..భయం : భారత్‌లో రెండో కరోనా కేసు 

    February 2, 2020 / 04:49 AM IST

    చైనాలో పుట్టిన కరోనా..భారతదేశంలో మెల్లిమెల్లిగా ప్రవేశిస్తోంది. కేరళలో మరో వ్యక్తికి కరోనా వ్యాధి సోకడం తీవ్ర కలకలం రేపుతోంది. మొదటి కేసు కూడా ఈ రాష్ట్రంలోనే నమోదైంది. వెంటనే వైద్యులు స్పందించారు. అతడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అంది�

    రెండో రాజధానిపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

    November 27, 2019 / 12:19 PM IST

    రెండో జాతీయ రాజధాని అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. 2019, నవంబర్ 27వ తేదీ బుధవారం రాజ్యసభలో ఈ అంశాన్ని కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ ప్రస్తావించారు. ఈ ప్రశ్నకు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దక్షిణ భారతదేశంలో రె�

10TV Telugu News