Home » Security breach in Lok Sabha
సోషల్ మీడియాలో భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్తో సంబంధం ఉందని విచారణలో నిందితులు వెల్లడించారు. పార్లమెంటులో తనిఖీల సందర్భంగా బూట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడం లేదన్న లొసుగును బుధవారం దాడికి ఉపయోగించినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది
లోక్సభ సభ లోపల ఉన్నప్పుడు, ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా ప్రేక్షకుల గ్యాలరీ నుంచి క్రిందికి దూకి కలర్ గ్యాసులను ప్రయోగించారు. దీంతో లోక్ సభలో పెద్ద ఎత్తున పొగ వ్యాపించి గందరగోళం ఏర్పడింది
అసెంబ్లీ ప్రాంగణం చుట్టూ ఎలాంటి ప్రదర్శనలకు అనుమతి లేదని ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్యేల వ్యక్తిగత సిబ్బందిని సైతం అసెంబ్లీలోకి అనుమతించకూడదని నిర్ణయించారు.
పోలీసులకు పట్టుబడిన ఐదుగురిలో ఇద్దరు లోక్సభ ప్రేక్షకుల గ్యాలరీ నుంచి ఎంపీలు కూర్చునే చోటకు దూకారు. వీరిలో ఒకరు టేబుల్ పైనుంచి దూకి ముందుకు సాగడం వీడియోలో కనిపిస్తుంది
ముగ్గురు ఉగ్రవాదులు సజీవంగానే ఉన్నారు. పార్లమెంటు హౌస్ నుంచి ప్రాణాలతో తప్పించుకోలేమని ముగ్గురికి తెలిసిపోయింది. బహుశా అందుకే వారు అన్నింటికీ సిద్ధమయ్యారు. వాళ్ళను ధ్వంసం చేయడానికి సరిపోయే బాంబు వారి శరీరంపై ఉంది.
ఇది ఎవరూ ఊహించని పరిణామం. ఎవరికీ ఏమీ అర్థం కాకముందే ఆ యువకుడు ఒక బెంచీ మీద నుంచి మరో బెంచీకి దూకడం మొదలుపెట్టాడు. అనంతరం బీఎస్పీ ఎంపీ మలుక్ నగర్ ఆ యువకుడిని పట్టుకున్నారు
లోక్సభలో కలకలం రేపిన ఇద్దరు ఆగంతకులను మొదట ఎంపీలే అడ్డుకున్నారు. పార్లమెంటు వెలుపల కూడా ఓ యువతి, యువకుడు పసుపు రంగు స్ప్రే కొట్టి అలజడి రేపారు.
22 సంవత్సరాల క్రితం ఇదే రోజు పార్లమెంట్పై అటాక్.. మరోసారి లోక్సభలో భద్రత వైఫల్యం చోటుచేసుకుంది..
పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం తీవ్ర కలకలం సృష్టించింది. లోక్సభ విజిటర్ గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లుండి సభలోకి వచ్చారు. ఓ ఆగంతకుడు స్పీకర్ వైపుకు దూసుకెళ్లారు.