Home » Sekhar Kammula
ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై మరో అరుదైన కాంబినేషన్ కుదిరింది.. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, వైవిధ్యభరిత చిత్రాల హీరో ధనుష్ కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు..
అతి తక్కువ టైం లో 200 మిలియన్ వ్యూస్ తెచ్చుకున్న ఫాస్టెస్ట్ లిరికల్ సాంగ్గా ‘సారంగ దరియా’ నిలిచింది..
తెలుగు సినీ ఇండస్ట్రీలో కరోనా భయం మొదలైంది. వందల కోట్ల బడ్జెట్.. నాన్స్టాప్గా భారీ సినిమాల షూటింగ్స్.. పెద్ద పెద్ద మూవీలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్న ఇలాంటి టైమ్లో.. తెలుగు చిత్ర పరిశ్రమకు వైరస్ కంగారు పెట్టిస్తోంది.
‘దాని కుడి భుజం మీద కడవా.. దాని గుత్తపు రైకలు మెరియా.. అది రమ్మంటే రాదురా చెలియా.. దాని పేరే ‘‘సారంగ దరియా’’.. గతకొద్ది రోజులుగా ఎక్కడ విన్నా ఎవరి నోట విన్నా ఇదే పాట వినిపిస్తోంది.. ‘సారంగ దరియా’ అంటూ సాయి పల్లవి సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క�
‘సారంగ దరియా’ అంటూ సాయి పల్లవి సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్నబ్యూ�
‘సారంగ దరియా’.. గతకొద్ది రోజులుగా ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా ఈ పాటే.. పిల్లలనుండి పండు ముసలి వరకు అందరూ ఈ జానపద గేయానికి ఫిదా అయిపోయారు.. ఇప్పటికీ యూట్యూబ్ టాప్ ట్రెండింగ్లో కొనసాగుతూ 50 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టుకుందీ సాంగ్..
తెలుగు సినీ ఇండస్ట్రీ వరుస షూటింగ్స్, రిలీజులు, ప్రీ రిలీజ్, సక్సెస్ మీట్లతో కళకళలాడుతోంది. రానా దగ్గుబాటి మెయిన్ లీడ్గా నటించిన మూవీ ‘అరణ్య’.. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గోంకర్, సామ్రాట్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
కొద్ది రోజులుగా శేఖర్ కమ్ముల డైరక్ట్ చేసిన లవ్ స్టోరీ సినిమాలో పాట సారంగ దరియా నాదేనంటూ అనే సింగర్ వాదిస్తూ వచ్చింది. తానే సేకరించానంటూ క్రెడిట్ తనకు దక్కాలంటూ చెప్పింది. దీనిపై సినిమా డైరక్టర్ నేరుగా స్పందించారు. ట్విట్టర్ అకౌంట్ ద్వారా స�
Bigg Boss Telugu 4 Winner Abijeet: బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ అభిజిత్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు.. హౌస్ నుండి బయటకొచ్చిన తర్వాత వరుసగా ఇంటర్వూలు ఇస్తున్నాడు. తాజాగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండని కలిశాడు. విజయ్, అభిజిత్కు విషెస్ చెప్పి, కాసేపు సరాదాగా అతని�
Uppena – Love Story: కరోనా కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. లాక్ డౌన్ 5.0లో భాగంగా నిబంధనలు పాటిస్తూ థియేటర్లు తెరుచుకోవచ్చని కేంద్రప్రభుత్వం అనుమతినిచ్చిన నేపథ్యంలో అక్టోబర్ 15 నుంచి కొన్ని చోట్ల హాళ్లు తెరుచుకున్నాయి కానీ తెలుగు రాష్ట్రాల థియేటర్ల యజమ