Home » september
ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఆర్టీసీని లాభాల్లోకి తెస్తే సింగరేణి తరహాలో బోనస్లు ఇస్తామని వెల్లడించారు. 52 రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇస్తామని ప్రకటించారు. సెప్టెంబర్ నెల జీతాన్ని డిసెంబర్ 02వ తేదీ సోమవారం చెల�
నకిలీ అకౌంట్ల వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఫేస్బుక్ గతకొంత కాలంగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో నకిలీ ఖాతాలను అరికట్టడంలో భాగంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరో ముందగుడు వేసింది. నకిలీవిగా తేలిన దాదాపు 540 కోట్ల అకౌంట్లను ఇప్పటి�
ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన సెప్టెంబర్ నెల జీతాలపై హైకోర్టులో విచారణ జరిగింది.
ఇజ్రాయెల్ స్పైవేర్ ‘పెగాసస్’పై కేంద్రానికి వాట్సాప్ నివేదిక సమర్పించింది. 121 మంది భారతీయ వినియోగదారులను ఇజ్రాయెల్ స్పైవేర్ పెగసాస్ లక్ష్యంగా చేసుకున్నట్లు సెప్టెంబర్లోనే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు వాట్సాప్ స్పష్టం చ
సెంట్రల్ రిజర్వ్ పోలీసు బలగాలకు జీతాలతో పాటుగా రేషన్ ఇవ్వలేకపోతున్నామని అధికారులు తెలిపారు. దేశ ఆర్థిక సమస్యల కారణంగా సీఆర్పీఎఫ్ జవాన్లకు కేటాయించాల్సిన రూ.800కోట్లను ఇవ్వలేకపోతున్నామని ప్రభుత్వం నుంచి సమాచారం అందింది. రేషన్ కోసం పలు మార్
102సంవత్సరాలలో భారత్ లో ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇంకా నెల పూర్తి అవడానికి ఒకరోజు మిగిలి ఉండగానే ఆదివారం(సెప్టెంబర్-29,2019)నాటికి మొత్తం భారతదేశ సగటు వర్షపాతం 247.1మిల్లీ మీటర్లగా,సాధారణం కంటే 48% ఎక్కువ, భారతదేశ వాతావరణ శాస్
రాష్ట్ర ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కంటి పరీక్షలు, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు శంకర నేత్రాలయ, ఎల్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రి, ఇతర ఎన్జీఓల సహకారం తీసుకుంటామని సీఎం జగన్ వెల్లడ
సెప్టెంబర్ నుంచి అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు ఇస్తామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. అగ్రిగోల్డ్, రైతు భరోసాపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 5వ తేదీ నుంచి కొత్త ఇసుక పాలసీని అమలులోకి తీసుకుని వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కొత్త విధానం అమల
హైదరాబాద్ : నగరంలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాక ప్రయాణీలకు ట్రాఫిక్ కష్టాలు కొంతవరకూ తగ్గాయి. ఇప్పటికే పలు ప్రాంతాలలో మెట్రో సేవలు కొనసాగుతున్న క్రమంలో మరో మార్గంలో మెట్రో అందుబాటులోకి రానుంది. అదే జూబ్లీ బస్ స్టేషన్-ఎంజీబీఎస్ మెట్రో �