Home » september
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరింత తీవ్రంగా విశ్వరూపం దాల్చనుందా? సెప్టెంబర్లో కరోనా తీవ్రత మరింత అధికంగా ఉంటుందా? దేశంలో కోటి కొవిడ్ కేసులు నమోదు కానున్నాయా? అంటే అవుననే అంటున్నాయి అధ్యయనాలు. సెప్టెంబర్ నాటికి దేశంలో కోటి కరోనా కేసులు నమో�
విద్యారంగంలో సమూల మార్పులకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒకవైపు బోధన అందిస్తూనే…. మరోవైపు పోటీ పరీక్షలకు, స్కిల్ డెవలప్మెంట్పై ట్రైనింగ్ ఇవ్వడంలాంటి వినూత్న కార్యక్రమాలను చేపట్టనుంది. ఇందులో భాగంగా… రాబోయే విద్యా సంవత్సరం ను�
ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) వాయిదా వేయడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహించే మార్గం సుగమం అయిన సంగతి తెలిసిందే. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 8వ తేదీ వరకు
ఏదైతే జరగకూడదని అనుకున్నామో అదే జరిగింది. ఏ వార్త అయితే వినకూడదు అనుకున్నామో ఆ వార్త వినాల్సి వచ్చింది. కరోనా ముప్పు మరింత పెరిగింది. కరోనాతో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. కరోనా వైరస్ మహమ్మారి గురించి ఐఎంఏ కీలక ప్రకటన చేసింది. ప్�
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్షమంది కరోనా బారిన పడి మృతి చెందారు. ఈ మహమ్మారిని అంతంచేసేందు వ్యాక్సిన్ కనిపెట్టే దిశగా శాస్త్రవేత్తలు చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా ఆక్స్ఫోర్డ్ శాస్త్రవేత్తలు ఈ పనిని ముమ్మరం చేస్తున్నారు. ఆ�
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కరోనావైరస్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి కరోనా కాలంలో పేద కుటుంబాలు, రైతులు మరియు వలస కార్మికులతో సహా ఇతర వర్గాల కోసం నిరంతరం చర్యలు తీసుకుంటుంది. కొద్ది రోజుల క్రితం పిఎం మోడీ గరీబ్ కల్యాణ్ ఆయోజనను నవంబర్ నాటికి పొ�
కరోనాతో దేశం అల్లాడిపోతుంది. రోజురోజుకు కోవిడ్-19కేసులు వేగంగా పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నీట్, జేఈఈ.. వైద్య, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ వరకు వాయిదా వేసింది. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ ప�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నిర్మూలించే వ్యాక్సీన్ ఇప్పట్లో మార్కెట్లోకి రాదని, రెండేళ్లు లేదా కనీసం 18 నెలల సమయం పడుతుందని చాలామంది సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. కానీ
కరోనా వైరస్ లాక్ డౌన్ మరియు సంబంధిత అనిశ్చితుల కారణంగా ఈ ఏడాది అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇందులో విద్యాసంవత్సరం(academic year)కూడా ఉంది. ఈ ఏడాది విద్యా సంవత్సరం రెండు నెల
కరోనా వైరస్ (కొవిడ్-19) వ్యాప్తిని పూర్తిగా నిర్మూలించాలంటే.. వ్యాక్సీన్ ఒక్కటే మందు. కరోనాను కట్టడి చేసేందుకు లాక్ డౌన్, నియంత్రణ చర్యలు కేవలం తాత్కాలికం మాత్రమే. కరోనా వైరస్ను నిర్మూలనకు వ్యాక్సీన్ అవసరం ఎంతో ఉంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా �