Home » serial killer
తన ముఠాతో ట్యాక్సీ, లారీ డ్రైవర్లను దారుణంగా హత్య చేశాడు. ఆ మృతదేహాలు దొరక్కుండా మొసళ్లకు ఆహారంగా వేశాడు.
నిందితుడిది ఎక్స్ స్ట్రీమ్ సైకో మెంటాలిటీగా పోలీసులు పేర్కొన్నారు. కూరగాయలు తరిగినంత ఈజీగా హత్యలు చేసే వ్యవహారశైలి అతడిది అని చెప్పారు.
రెండు రోజుల క్రితం ఓ మహిళను కిడ్నాప్ చేసి హత్య చేశాడు సైకో కిష్టప్ప. మహిళను చంపి శవాన్ని మూట గట్టి పడేశాడు. ఈ హత్య కేసును సవాల్ తీసుకున్న తాండూరు పోలీసులు.. మర్డర్ మిస్టరీని చేధించారు.
సీరియల్ కిల్లర్ శోభరాజ్ వార్నింగ్
వరుస హత్యలతో సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ను చూసి తోటి ఖైదీలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఈ సీరియల్ కిల్లర్ విషయంలో అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే ఒంటరిగా సెల్లో ఉంచారు.
కేజీఎఫ్ సినిమాలో హీరోలాగా ఫేమస్ అవ్వాలనుకున్న ఒక యువకుడు ఐదుగురిని కిరాతకంగా హత్య చేశాడు. ఒంటరిగా ఉంటూ, రాత్రిపూట నిద్రపోయే సెక్యూరిటీ గార్డులను నిందితుడు హత్య చేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు.
ఆప్కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి సిద్ధమైందని, ఒక్కో ఎమ్మెల్యేకు 20 కోట్ల చొప్పున లక్కలు కూడా వేసి పెట్టుకున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ వద్ద చాలా డబ్బు ఉంటుందని, అయితే ప్రజల అవసరాలు �
మద్యానికి బానిసయ్యాడు. మందు దొరకపోతే సైకోలా మారిపోతాడు. తాను ఏం చేస్తాడో తెలియదు. ఆ కోపంలో ఏది కనిపిస్తే దాంతో తలలు పగలకొట్టేస్తాడు.
హైదరాబాద్లోని దుండిగల్లో వరుస హత్యలు చేస్తున్న ఘరానా దంపతులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఓ మిస్సింగ్ ఫిర్యాదులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగారం కోసం అమాయకులను నమ్మించి.. అడవుల్లోకి తీసుకెళ్ల
hot pizza under cold water : వేడి వేడి పదార్థాలు తినడం కొంతమందికి అలవాటు. కానీ..మరికొంతమందికి అలా తినడం కష్టంగా ఉంటుంది. చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేసి నోట్లో వేసుకుంటుంటారు. కానీ..ఓ వ్యక్తి వేడిగా ఉన్న పిజ్జాను తినేందుకు చేసిన ఓ పని నెట్టింట్లో వైరల్ గా మారి�