-
Home » Seven
Seven
Shooting In Israel 7 Killed : ఇజ్రాయెల్ లోని ప్రార్థనామందిరంలో కాల్పులు.. ఏడుగురు మృతి
ఇజ్రాయెల్ లో కాల్పులు కలకలం రేపాయి. జెరూసలెంలోని ప్రార్థనామందిరంలో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Child Pornography: చైల్డ్ పోర్నోగ్రఫీపై సీబీఐ ఫోకస్.. దేశవ్యాప్తంగా అరెస్ట్లు.. చూసినా నేరమే!
చిన్నారుల అశ్లీల వీడియోల వ్యవహారంపై దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి.
బాలికను ఇంట్లో బంధించి, నాలుగు రోజులుగా ఏడుగురు యువకుల అత్యాచారం
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో దారుణం జరిగింది. బాలికపై ఏడుగురు యువకులు నాలుగు రోజులుగా అత్యాచారానికి పాల్పడ్డారు. మధురపూడికి చెందిన 16 సంవత్సరాల బాలికను ఏడుగురు యువకులు క్వారీ సెంటర్ లో ఓ ఇంట్లోకి తీసుకెళ్లి నాలుగు రోజులుగా అత్యాచ�
తెలంగాణలో కొత్తగా 1478 కరోనా కేసులు… ఏడుగురు మృతి
తెలంగాణలో కొత్తగా 1478 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఇవాళ ఏడుగురు మృతి చెందారు. ఒక్క జీహెచ్ఎంసీలోనే 806 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 42,496కి చేరింది. ఇప్పటివరకు 403 మంది మృతి చెందారు. రాష్ట్రంలో 13,389 యాక్టివ్ కేసులు ఉ�
తెలంగాణలో కొత్తగా 1410 కరోనా కేసులు…ఏడుగురు మృతి
తెలంగాణలో 30 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 1410 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఇవాళ కరోనాతో ఏడుగురు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 913 మంది బాధితులు కోలుకున్నారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 30,946కి
తెలంగాణలో కొత్తగా 1,879 కరోనా కేసులు, ఏడుగురు మృతి
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనేవుంది. తెలంగాణలో కొత్తగా 1,879 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనాతో మరో ఏడుగురు మృతి చెందారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
తెలంగాణలో కొత్తగా 1590 కరోనా కేసులు, ఏడుగురు మృతి
తెలంగాణలో కొత్తగా 1590 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో 1277 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 23, 902 మందికి కరోనా సోకింది. ఇవాల కరోనాతో ఏడుగురు మృతి చెందారు. ఇప్పటివరకు 295 మంది బలి అయ్యారు. తెలంగాణలో 10,904 యాక్టివ్ కేసులు ఉన్న
లాక్ డౌన్లోనూ ఆగని అత్యాచారాలు, యువతిపై గ్యాంగ్రేప్, నిందితుల్లో ముగ్గురు మైనర్లు
లాక్ డౌన్ అమల్లో ఉంది. ఎక్కడ చూసినా పోలీసుల పహారా ఉంది. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు కరోనా వైరస్ భయాలు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కామాంధులు రెచ్చిపోతున్నారు. ఆడది కనిపిస్తే చాలు కామంతో కాటేస్తున్నారు. గ్యాంగ్ రేప్ లకు పాల్పడుతున
తెలంగాణలో కరోనా పంజా : ఇండోనేషియా వాసులకు పాజిటివ్
తెలంగాణ ప్రజలను కోవిడ్ వైరస్ కలవరపెడుతోంది. చాపకింద నీరులా కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాత్రి ఒకేసారి ఏడు కరోనా కేసులు నమోదవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. వాస్�
విశాఖలో ఏడుగురు నేవీ సిబ్బంది అరెస్టు
పాకిస్తాన్ తో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఏడుగురు నేవీ సిబ్బందిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. గూఢచర్యం వ్యవహారం కేసులో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.