Home » Shadnagar
Hyderabad couple swindles bank of 5.3 Crore, Arrested :తప్పుడు పత్రాలతో బ్యాంకులను బురిడీ కొట్టించటం.. రియల్టర్లతో అగ్రిమెంట్లు కుదుర్చుకుని డబ్బులు ఎగ్గోడుతూ మోసాలకు పాల్పడుతూ…. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు బ్యాంక్ ను మోసం చేయటమే క�
degree student aishwarya suicide: అక్షరమే ఆయుధంగా అంచెలంచెలుగా ఎదుగుతున్న ఓ దీపం అనూహ్యంగా ఆరిపోయింది. ఆర్థిక ఇబ్బందులు, చేయూత ఇస్తామన్నవారు ముఖం చాటేయటం, సర్కారు సహకారమూ అందకపోవటం.. వెరసి చదువు ముందుకెళ్లే పరిస్థితి లేకపోవటం ఆమెను కలచివేసింది. ప్రతిభ ఉన్నా ఐఏ�
కన్న కూతురును చదివించి గొప్పదాన్ని చేయాలనుకున్నారు. సమాజంలో మంచి పేరు తెచ్చుకునేలా ప్రయోజకురాలిని చేయాలని కలలు కన్నారు ఆ తల్లితండ్రులు. కానీ యుక్త వయస్సులో ఉన్న ఆ బాలిక ప్రేమవలలో పడింది. అది తట్టుకోలేని తల్లి తండ్రులు కూతురిని దండించాలను�
అసలే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు దగ్గరగా ఉన్న నియోజకవర్గం. అంతేనా.. భాగ్యనగరానికి కూత వేటు దూరం.. ఇక్కడ రాజకీయాలు కూడా ఎప్పుడూ హాట్ టాపిక్గానే
షాద్నగర్లో ఓ చిరుత పులి హల్ చల్ చేసింది. ఓ ఇంటి మేడపైకి ఎక్కి కలకలం రేపింది. అరణ్యంలో ఉండాల్సిన
దిశ నిందితుల మృతదేహాలు ఇంకా ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు కుటుంబసభ్యులు. వెంటనే తమకు అప్పచెప్పాలని, కనీసం వారి ముఖాలైనా చూసుకుంటామంటున్నారు. తమపై కనికరం చూపించాలని వేడుకుంటున్నారు. * ఎన్కౌంటర్ చేశారు… ఇప్పుడు మృతదేహ�
చటాన్పల్లిలో దిశ నిందితుల ఎన్కౌంటర్పై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసింది. తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం సభ్యులు 2019, డిసె�
దిశా హత్యచారం కేసులో పారిపోయిందుకు ప్రయత్నించిన నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం పట్ల ప్రశంసల జల్లు కురుస్తోంది. జయహో తెలంగాణ పోలీస్..సాహో సజ్జనార్ అంటూ పెద్ద పెట్టున్న ప్రజలు నినాదాలు చేస్తున్నారు. షాద్ నగర్లోని చటాన్ పల్లి వద్దకు భ�
శంషాబాద్ లోని వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రియాంక తల్లిదండ్రులు నివాసముంటున్న నక్షత్ర విల్లా దగ్గర గస్తీ కాస్తున్న పోలీసులను స్థానికులు బయటికి నెట్టేశారు. విల్లాలోకి ఎవరూ రావొద్దంటూ లోపలి నుం�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాద్నగర్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులపై వేటు పడింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు.