Home » Shiva temples
శివకేశవులకు ప్రీతికరమైన మాసం..కార్తీక మాసం. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి, సోమవారం కలిసి రావడంతో శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. మహిళలు తెల్లవారుజామునే కార్తీక దీపాలు వెలిగించి తెల్లవారిన తరువాత శైవ క్షేత్రాలకు భారీగా తరలివచ్చారు. భక్తులతో �
హరిద్వార్లో ఏటా ఇదే సమయంలో 'కన్వర్ యాత్ర' ప్రారంభమౌతుంది. ఏటా అనేక రాష్ట్రాల నుంచి శివ భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. గంగాజలాన్ని కుండల్లో తీసుకుని తమ రాష్ట్రాలకు తీసుకెళ్తారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఓ వైపు గంగాజలాన్ని, మరోవైపు తల్లిని మోసుక�
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే కైలాస నాథుడి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.
దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. శివాలయాలకు శివరాత్రి శోభ సంతరించుకుంది. శివరాత్రి రోజున ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి.
Devotees rush to Shiva temples Karthika Somavaram : కార్తీకమాసం మూడో సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలన్నీ కళకళలాడుతున్నాయి. శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే మహిళలు పుణ్యస్నానాలు ఆచరించి శివుడిని దర్శనం చేసుకుంటున్నారు. దీంతో శైవ�
కార్తీక మాసం చివరి సోమవారం కావటంతో ఈ రోజు తెల్లవారుఝూము నుంచే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ద్రాక్షారామం దగ్గర గోదావరిలో పుణ్యస్నానాలు చేసి స్వామిని దర్శించుకుంటున్నారు. సామర్లకోట, పిఠాపురం పాదగయ ఆలయాలు భ�
రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా శ్రీశైలం, శ్రీకాళహస్తి, త్రిలింగ క్షేత్రాలతో పాటు ఇంద్రకీలాద్రి భక్తులతో నిండిపోయింది. అసలైతే సోమవారం (అక్టోబర్ 28, 2019)�
తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.