Home » Shock
పోలవరం ప్రాజెక్టు పనులకు అడ్డంకులు తొలగిపోయాయి. ఏపీ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టు రూపొందుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు ప్రభుత్వ హయంలో ప్రాజెక్టు పనుల్లో అక్రమాలు, అవినీతి జరిగిందని ప్రస్తుతం అధికారంలో ఉన్న సీఎం జగ�
విశ్రాంత అధికారులు, సిబ్బందికి టీటీడీ షాక్ ఇచ్చింది. పలువురిని ఉద్యోగాల నుంచి తొలగించాలని నిర్ణయించింది.
ఏపీలో జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విజయవాడలోని కృష్ణ నది కరకట్టపై ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తున్న సీఆర్డీఏ.. అక్టోబర్ 17వ తేదీ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. శివ స్వామికి చెందిన ఆశ్రమ నిర్మాణాలను కూల్చివేసింది. భారీ �
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చూసిన జనసేన పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. నేతలు జనసేనకు గుడ్ బై చెబుతున్నారు. నిన్ననే సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే
ఓ స్పోర్ట్స్ వేర్ షాప్ డోర్స్ పై ఉన్న ప్రమోషనల్ స్క్రీన్పై పోర్న్ వీడియోలు కనబడటంతో అక్కడున్నవారందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఆదివారం ఉదయం ఈ ఘటన న్యూజిలాండ్లోని అక్లాండ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ అక్లాండ్లోని షార్ట
తూర్పుగోదావరి జిల్లాలో పడవ ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుంటుబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతి చెందిన తెలంగాణ వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని మ
ఓ తప్పు ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఓ తప్పు నిండు ప్రాణం తీసింది. ప్రైవేటు క్లినిక్ డాక్టర్ పరీక్షల తప్పుడు నిర్ధరణల(డయాగ్నోస్) కారణంగా ఒక మహిళ షాక్కు గురై
హైకోర్టు ముందుకి ఒక విచిత్రమైన కేసు వచ్చింది. ఈ కేసులో పోలీసులు తెలిపిన వివరాలు.. న్యాయమూర్తులకు దిమ్మతిరిగేలా చేశాయి.
ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అధికారులు మరోసారి ఝలక్ ఇచ్చారు. రెండోరోజూ సమీక్షకు అధికారులు ఎవరూ హాజరవలేదు. బుధవారం (మే 1,2019) ఉదయం 11.30 గంటలకు ఉద్యాన శాఖపై మంత్రి సోమిరెడ్డి సమీక్ష నిర్వహించాలని అనుకున్నారు. అధికారులు మాత్రం అటెండ�
ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వ్యవసాయ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. ఉదయం 11.30 గంటలకు వ్యవసాయ శాఖపై మంత్రి సమీక్ష పెట్టారు. హాజరు కావాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శికి, ప్రత్యేక కమిషనర్ కు సమాచారం ఇచ్చారు. కానీ వారు ఈ �