Home » Shock
కరెంటు బిల్లులు చూసి షాక్ తింటున్నారు జనాలు. వేలు..లక్షల సంఖ్యలో బిల్లులు వస్తున్న ఘటనలు చూస్తునే ఉన్నాం. కానీ..కరెంటు బిల్లు చూసి..అంత కట్టలేనని భావించి తీవ్ర మనస్థాపానికి గురై…ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో
ఓ రెస్టారెంట్ కు వచ్చిన వారికి షాక్ తగిలింది. దోస -సాంబార్ ఆర్డర్ చేశారు. కానీ…సాంబార్ లో చచ్చిపోయిన బల్లీని చూసి నోరెళ్లబెట్టారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. లగ్జరీ హోటల్స్, ఆహార పదార్థాలకు పేరొందిన మార్కెట్ లో saravana bhavan ఉంది. వీక
ఏపీలో కరెంట్ బిల్లులు జనాలకు షాక్ ఇస్తున్నాయి. గుండెలు అదిరేలా చేస్తున్నాయి. భానుడి భగభగలకన్నా
కొత్త కరెంటు చట్టం ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కొత్త చట్టం కారణంగా…రైతులు, ఇతరులపై పెను ప్రభావం చూపిస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. �
ఏపీలో తెలుగుదేశం పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్తో ఆ పార్టీ విలవిల్లాడుతోంది.
అందరూ ఊహించినట్లుగానే జరిగింది. మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు 49ఏళ్ల జ్యోతిరాధిత్య సింధియా. మంగళవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జ్యోతిరాధిత్య ఇవాళ(మార్చి-11,2020)బీజేపీలో చేరారు. ఇప్పటివరకు గాంధీ కుటుంబానిక�
కథానాయికల పారితోషికం విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న తమిళ నిర్మాతలు..
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి జగన్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. అనంతపురం జిల్లా యాడికిలోని జేసీకి చెందిన త్రిశూల్ సిమెంట్ కంపెనీ లీజును ప్రభుత్వం
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ విచారణ కలకలం రేపుతోంది. భూ కుంభకోణంపై ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐడీ... టీడీపీ నేతలు, మాజీ మంత్రులు ప్రత్తిపాటి
షాద్నగర్లో ఓ చిరుత పులి హల్ చల్ చేసింది. ఓ ఇంటి మేడపైకి ఎక్కి కలకలం రేపింది. అరణ్యంలో ఉండాల్సిన