Shot Dead

    లాక్‌డౌన్‌ వేళ రోడ్డుపైకి వచ్చిన వ్యక్తి కాల్చివేత

    April 4, 2020 / 02:22 AM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి పంజా విసిరింది. లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంది. 200కు పైగా దేశాల్లో కరోనా ప్రభావం ఉంది. కరోనా కట్టడికి అన్ని దేశాలు కీలక

    ఢిల్లీ అల్లర్లు: పెళ్లయ్యాక ఒకసారే కలిసి భోజనం చేశారు.. పనిమీద వెళ్లి బుల్లెట్లకు బలైయ్యాడు భర్త

    February 28, 2020 / 07:58 AM IST

    21ఏళ్ల తస్లీన్ ఫాతిమా వాలెంటైన్స్ డే రోజున 22ఏళ్ల అష్ఫక్ హుస్సేన్‌ను పెళ్లి చేసుకుంది. ఫిబ్రవరి 25న భోజనం చేసి బయటకు వెళ్లిన వ్యక్తిని షూట్ చేసి చంపేశారు. అత్తారింటికి వచ్చిన తొలి రోజే భర్త చనిపోవడం.. అసలు భర్త గురించి కూడా పూర్తి వివరాలు తెలియక�

    లాస్ ఏంజిల్స్ కాల్పుల్లో భారతీయుడి మృతి

    February 24, 2020 / 06:08 AM IST

    భారతీయుడిపై అమెరికన్లు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే మృతిచెందాడు ఈ ఘటన శనివారం లాస్ ఏంజిల్స్‌లో తెల్లవారుజామున జరిగింది. మహీందర్ సింగ్ సాహి(31)ఇద్దరు పిల్లల తండ్రి.. సాహి ఆరు నెలల క్రితమే అమెరికా వెళ్లాడు. విట్టియర్ సిటీలో ఉన్న 7-ఎలెవన్ గ్రా

    కాసేపట్లో పెళ్లి..UPలో ఘోరం

    February 5, 2020 / 07:30 AM IST

    కాసేపట్లో పెళ్లి జరుగనుంది..కానీ అంతలోనే ఘోరం జరిగిపోయింది. ఎంతో సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్నా ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పెళ్లి వాయిద్యాలు మ్రోగాల్సిన చోట..చావు డప్పులు వినిపించాయి. కాసేపట్లో వధువు మెడలో తాళి కట్టాల్సిన వర�

    కలకలం : విశ్వహిందు మహాసభా లీడర్ కాల్చివేత

    February 2, 2020 / 07:05 AM IST

    లక్నోలో కలకలం రేగింది. విశ్వహిందూ మహాసభ చీఫ్ రంజిత్ బచ్చన్‌ను గుర్తు తెలియని దుండుగలు కాల్చి చంపారు. ఈ ఘటన లక్నోలోని హజరత్ గంజ్‌లో చోటు చేసుకుంది. 2020, ఫిబ్రవరి 02వ తేదీ ఆదివారం ఎప్పటిలాగానే మార్నింగ్ వాక్‌కని బయలుదేరారు. ఈయనతో పాటు సోదరుడు కూడ�

    ప్రభుత్వ ఆదేశాలతో 5 వేల ఒంటెలు కాల్చివేత

    January 14, 2020 / 02:08 PM IST

    ఆదివాసీ తెగలవారికి ఇబ్బంది కలిగిస్తున్న అడవి ఒంటెలను ఆస్ట్రేలియా ప్రభుత్వం కాల్చి చంపింది. ఒక వైపు అడవి… కార్చిచ్చుతో దహనం అవుతుంటే మరో వైపు అధికారులు ఈ పశుమేధం చేపట్టారు. హెలికాప్టర్లలో కూర్చున్న గన్ మెన్ లు ఒంటెల తలపై తుపాకులు గురిపెట�

    కాశ్మీర్‌లో టెన్షన్ : ఆపిల్స్ ట్రక్కు డ్రైవర్లను చంపిన ఉగ్రవాదులు

    October 25, 2019 / 04:46 AM IST

    జమ్ముకశ్మీర్‌లో టెర్రరిస్టులు మరోసారి రెచ్చిపోయారు. షోఫియాన్‌ జిల్లాలో ఆపిల్స్‌ను సరఫరా చేస్తున్న ట్రక్కులే లక్ష్యంగా దాడికి దిగారు. ఇద్దరు ట్రక్కు డ్రైవర్లను కాల్చిచంపారు. అనంతరం వాహనాలకు నిప్పుపెట్టారు. మరో ట్రక్కు డ్రైవర్‌ను తీవ్రం�

    హిందూ సమాజ్ పార్టీ చీఫ్ గొంతుకోసి హత్య

    October 18, 2019 / 10:03 AM IST

    హిందూ మహాసభ చీఫ్ కమలేశ్ తివారీ గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యాడు. శుక్రవారం లక్నోలో ఈ ఘటన జరిగింది. నగరంలో ఉన్న తన ఆఫీసులోనే హత్య చేశారు. ఇద్దరు వ్యక్తులు స్వీట్స్ తీసుకుని లోపలికి వచ్చారు.  కనిపించకుండా ఆ బాక్సులో పిస్టల్, కత�

    భర్తను హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా భార్యపై కాల్పులు

    September 22, 2019 / 09:19 AM IST

    ఢిల్లీలో వృద్ధ దంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దాడిలో 59 సంవత్సరాల మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఘటన వివరాలిలా ఉన్నాయి. శనివారం ఉదయం 6గంటల 30నిమిషాలకు భార్యభర్తలు హాస్పిటల్‌కు బయల్దేరారు. భర్తకు డయాలసిస్ ట్రీట్‌మెంట్‌ చేయించే క్రమంలో మ�

    మరోసారి ఉలిక్కిపడిన అమెరికా : భయాందోళనలో ప్రజలు

    August 25, 2019 / 02:27 AM IST

    అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. అమెరికాలో కాల్పులు జరిగాయి. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిదేళ్ల బాలిక

10TV Telugu News