Home » Shot Dead
police sub inspector :బీహార్లో ఇవాళ ఓ సబ్ ఇన్స్పెక్టర్ను కాల్చి చంపారు. సీతామఢి జిల్లా మజోర్గంజ్లో ఈ ఘటన జరిగింది. అక్రమ మద్యం అమ్మకాల కేసులో నిందితుడిని అరెస్టు చేసేందుకు అతని ఇంటికి పోలీసులు వెళ్లారు. అయితే పోలీసులు ఇంట్లోకి ప్రవేశిస్తున�
సైకో కిల్లర్, కరుడుగట్టిన హంతకుడు దిలీప్ దేవాల్ పోలీసుల ఎన్కౌంటర్లో హతం అయ్యాడు. గుజరాత్లోని దాహోద్కు చెందిన దిలీప్కు హత్యలు చేయడం వెన్నతో పెట్టిన విద్య. ఒంటరిగా ఉండే వృద్ధుల ఇళ్లను టార్గెట్ చేసి తన గ్యాంగ్తో కలిసి దొంగతనాలకి దిగ
Mahesh Shot Dead : విజయవాడ కమిషనరేట్ ఉద్యోగి మహేశ్ హత్య కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. నిందితుల కోసం 10 టీమ్లు గాలిస్తున్నాయి. మహేశ్ స్నేహితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తును స్పీడప్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ను క్షుణ్ణంగా పరిశీలిస్�
మణిపూర్ లోని చురాచంద్ పూర్ జిల్లాలో బ్యాంకు ఉద్యోగిని కాల్చి చంపి దుండగులు రూ.1.15 కోట్లు దోచుకున్నారు. తన విధుల్లో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి అరంబం రంజన్ మైటీ (37) 16 ఏటీఎంలలో డబ్బు నింపటానికి వెళుతుండగా చుర్ చందా పూర్ శాఖ బయట సెప్ట�
యూపీలో బీజేపీ కీలక నేతపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. బాగ్పత్ జిల్లా మాజీ అధ్యక్షుడు సంజయ్ ఖోఖర్ను ముగ్గురు వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపేశారు. మంగళవారం (ఆగస్టు11,2020) ఉదయం పోలానికి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ దారుణం చోటు చే�
కాశ్మీర్ లో బీజేపీ నాయకులపై ఉగ్ర దాడులు కొనసాగుతున్నాయి. ఇంటెలిజన్స్ వర్గాలు ముందుగా హెచ్చరించినట్లే జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లా వెస్సు గ్రామంలో బీజేపీ సర్పంచ్ని తీవ్రవాదులు అత్యంత ద�
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం గ్యాంగ్ స్టర్స్ మీద ఉక్కుపాదం మోపింది. గత కొద్ది రోజులుగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఏరివేత కార్యక్రమం చేపట్టేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఎన్కౌంటర్లపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నప్పటిక�
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో విజయనగర్ ప్రాంతంలో జర్నలిస్ట్ విక్రమ్ జోషిపై కొంతమంది గుర్తు తెలియని దుండగులు దాడికి దిగారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. ఈ సిసిటివి ఫుటేజీలో విక్రమ్ జోషి తన ఇద్దరు కుమార్తెతో మోటారుసైకిల్�
కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బండిపోరా జిల్లాలో బీజేపీ లీడర్ కుటుంబంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో స్థానిక బీజేపీ నాయకుడు షేక్ వసీమ్ బారీతో పాటు ఆయన తండ్రి, సోదరుడు మరణించారు. బుధవారం రాత్రి పోలీస్ స్టేషన్కు 10 మీటర్ల దూ�
మానవత్వం మంటకలుస్తోంది. విలువలు దిగజారిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా మనిషిని రాయిలా మార్చాయి. మనిషి ఎంతకు దిగజారిపోయాడంటే.. ఎదుటి వ్యక్తి