Home » Shot Dead
కాల్పుల్లో చనిపోయిన దళిత విద్యార్థిని రోహ్ని మృతదేహం పక్కనే గన్ కూడా పడి ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Atiq Ahmed : ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరిపిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, 10వ వార్డు కౌన్సిలర్ మనీష్ సింగ్ సోదరుడు లాల్ సింగ్ను నవ్గాచియా మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ ప్రీతి కుమారి భర్త డబ్ల్యూ యాదవ్, ఆమె సోదరుడు పప్పు యాదవ్ సహా పలువురు గుర్తుతెలియని వ్యక్తులు కొట్టారు. దీంతో ఇరు వర�
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు పౌరులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనలో ఓ కశ్మీరీ పండిట్ మరణించాడు.
కెనడాలోని మిస్సిస్సౌగలో దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన సిక్కు మహిళను ఓ దుండగుడు కాల్చి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. కాల్పులకు ఉపయోగించిన ఏ30 తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. షూటింగ్ ప్రదేశం వద్ద ఒక వ్యక్తి కాల్పులు జరుపుతూ కెమెరాకు చిక్కాడు. కాగా, ఇద్దరు వ్యక్తులు కారు నుంచి దిగి కాల్పులు జరిపి�
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై తుపాకీతో హత్యాయత్నం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణలో నిందితుడు కీలక విషయాలు వెల్లడించాడు. ‘ఇమ్రాన్ ఖాన్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. అందుకనే అత�
కాశ్మీర్ పండిట్లపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా శనివారం ఉదయం జమ్ము-కాశ్మీర్, షోపియన్ జిల్లాలో ఒక కాశ్మీరీ పండిట్ను తీవ్రవాదులు కాల్చి చంపారు. తీవ్రవాదుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
జమ్ము-కాశ్మీర్లో తీవ్రవాదులు దురాగతానికి పాల్పడ్డారు. ఒక కాశ్మీరీ పండిట్ను కాల్చి చంపారు. ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీవ్రవాదుల కోసం గాలిస్తున్నారు.
క్షణికావేశం, ఓ చిన్న పాటి వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కోపంతో ఊగిపోయిన కస్టమర్ గన్ తో కాల్పులు జరిపాడు. అసలేం జరిగిందంటే..