Shot Dead

    దుండగుడి కాల్పుల్లో ఆఫ్గాన్ జర్నలిస్ట్ మృతి

    May 11, 2019 / 04:02 PM IST

    ఆఫనిస్తాన్ జర్నలిస్ట్ మినా మంగాల్ ను గుర్తు తెలియని దుండగుడు కాల్చి చంపారు.రాజధాని కాబూల్ లోని కార్టే న్యూ మార్కెట్ దగ్గర శనివారం(మే-11,2019) ఉదయం బైక్ పై వచ్చిన ఓ దుండగుడు ఆమెపై కాల్పులు జరిపి పారిపోయినట్లు ఇంటిరీయర్ మినిస్ట్రీ ప్రతినిధి నస్రత

    బీజేపీ నేత దారుణ హత్య

    May 5, 2019 / 04:32 AM IST

    జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా నౌగాంలో ఉగ్రవాదులు మరో నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారు. బీజేపీ లీడర్ గుల్ ముహమ్మద్ మిర్‌(60)ను దారుణంగా హత్య చేశారు ఉగ్రవాదులు. నౌగాం గ్రామంలోని మిర్ నివాసంపై దాడిచేసిన ఉగ్రవాదులు ఆయనను కాల్చిచంపినట్టు �

    ఈ దేశానికి ఏమైంది : గన్ తో కాల్చుకుని చనిపోయిన పెరూ మాజీ ప్రెసిడెంట్

    April 18, 2019 / 03:37 PM IST

    పెరూ దేశ మాజీ అధ్యక్షుడు అలన్ గార్సియా అలన్ గార్సియా ఆత్మహత్య చేసుకున్నాడు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గార్సియాను అరెస్ట్ చేసేందుకు బుధవారం(ఏప్రిల్-17,2019) పోలీసులు మిరాఫ్లోర్స్ సిటీలోని గార్సియా ఇంటికి వెళ్లారు. పోలీసులు వచ్చినప్పుడు గా�

    టిక్ టాక్ పిచ్చి: స్నేహితుడిని చంపేశారు

    April 15, 2019 / 04:21 AM IST

    ఇప్పుడు యువతలో ఎక్కువగా కనిపిస్తున్న వెర్రి ఒకటి పబ్‌జీ అయితే మరొకటి టిక్ టాక్ వీడియోల వెర్రి. ఈ రెండు యాప్‌లకు యువకులు పూర్తిగా అడిక్ట్ అయ్యిపోతున్నారు. తాజాగా టిక్ టాక్ వెర్రి ఓ యువకుని ప్రాణాలను బలి తీసుకుంది. సల్మాన్‌, సొహైల్‌, అమీర్‌ అన�

    బీరు గొడవ: తుపాకీతో కాల్చి చంపేశారు

    March 28, 2019 / 06:46 AM IST

    ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ప్రాంతంలో బీరు గొడవ యువకుడి ప్రాణం తీసుకుంది. సురేంద్ర, రాజు అనే ఇద్దరు యువకులు బీరు కొనేందుకు వైన్స్ షాపుకు వెళ్లి రేటు ఎక్కువగా ఉందనే కారణంతో షాపులోని వ్యక్తితో గొడవపడ్డారు. బుధవారం ఉదయం ఐచార్ ప్రాంతం పరిధిలోని �

    నడిరోడ్డుపై జవాన్ ని కాల్చేశారు

    March 19, 2019 / 12:16 PM IST

    బీహార్ లో దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై జవాన్ ని గుర్తు తెలియని దుండగుడు కాల్చి చంపేశాడు. ‘సోమవారం(మార్చి-19,2019) రాత్రి జరిగిన ఈ ఘటన బీహార్ లో కలకలం సృష్టించింది. ముజఫర్ పూర్ జిల్లాలోని ఖాజి మొహమ్మద్ పూర్ లోని తానా ప్రాంతంలో రాపిడ్ య�

    రైల్లో మాజీ ఎమ్మెల్యే పై కాల్పులు

    January 8, 2019 / 03:57 AM IST

     గుజరాత్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే జయంతీలాల్‌ భానుషలీ రైలులో దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం రాత్రి గుజరాత్ కచ్ జిల్లాలో కటారియా - సుర్బరి స్టేషన్ల మధ్య సజయీ నగరీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో జయింతిలాల్ భానుశలిపై దాడి జరిగింది.

10TV Telugu News