Home » should
జేసీ దివాకర్రెడ్డి… కాంట్రవర్సీకి ఈయన కేరాఫ్ అడ్రస్. ఈయన నోరు విప్పితే అన్ని వివాదాలే. ఎప్పుడు ఏం మాట్లాడతారో ఊహించడం చాలా కష్టం. తాజాగా పోలీసులపై ఆయన చేసిన వ్యాఖ్యలతో మరోసారి సెంటరాఫ్ది న్యూస్గా మారిపోయారు. 2019, డిసెంబర్ 16వ తేదీ సోమవారం �
దిశ నిందితుల మృతదేహాలు ఇంకా ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు కుటుంబసభ్యులు. వెంటనే తమకు అప్పచెప్పాలని, కనీసం వారి ముఖాలైనా చూసుకుంటామంటున్నారు. తమపై కనికరం చూపించాలని వేడుకుంటున్నారు. * ఎన్కౌంటర్ చేశారు… ఇప్పుడు మృతదేహ�
మహిళల భద్రతపై ఒక చట్టాన్ని తీసుకరావాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకు ప్రతిపక్ష నేతలు సలహాలు ఇవ్వాలని చేతకాకపోతే కూర్చొవాలని అన్నారు వైసీపీ సభ్యుడు అంబటి రాంబాబు. 2019, డిసెంబర్ 09వ తేదీ సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. �
ఇంకా ఏపీ ఆర్టీసీలోనే ఉన్నాం..ఆర్టీసీ విభజన జరగలేదు..ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కార్మికులు భయపడవద్దు..అంటూ టీజేఏసీ నేత కోదండరాం స్పష్టం చేశారు. నవంబర్ 02వ తేదీ శనివారం ఆర్టీసీ జేఏసీ నేతలు, విపక్ష నేతల సమావేశం జరిగింది. ఈ సందర్
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ ఫలప్రదమైందని వైసీపీ ప్రకటించింది. 2019, అక్టోబర్ 22వ తేదీ మంగళవారం దాదాపు 45నిమిషాల పాటు సాగిన భేటీలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సీఎం జగన్, అమిత్ షాతో చర్చించారు. పరిశ్రమలు పొరుగున
గుంటూరు జిల్లా ఉండవల్లిలో టీడీపీ అధినేత బాబు నివాసానికి మరోసారి CRDA అధికారులు నోటీసులు అంటించారు. ఈ భవనం అక్రమ కట్టడం అని తేల్చిన సంగతి తెలిసిందే. భవనంలోని అక్రమ కట్టడాలను వారంలోగా తొలగించాలని, లేనిపక్షంలో తామే వాటిని తొలగిస్తామని వెల్లడిం�
గోదావరి బోటు ప్రమాద ఘటనపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్షకుమార్… మంత్రి అవంతి శ్రీనివాస్పై ఆరోపణాస్త్రాలు సంధించారు. గోదావరిలోకి బోటు వెళ్లకుండా దేవీపట్నం ఎస్
ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయాయి. ఫలితాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటికీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు గుప్పించుకుంటూ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నారు. వైసీపీ నేత సి.�