should

    మే 07 వరకు లాక్ డౌన్..నిబంధనలు పాటించాల్సిందే – సీఎం కేసీఆర్ 

    April 27, 2020 / 03:50 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుండడం శుభపరిణామమని..కానీ 2020, మే 07 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని..

    BE ALERT : కరోనాకు వ్యాక్సిన్ రావాల్సిందే – WHO హెచ్చరికలు

    April 14, 2020 / 01:18 AM IST

    కరోనాకు వ్యాక్సిన్ రావాల్సిందేనంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రస్తుతం ఈ ముప్పుతో ప్రపంచ మానవాళి బయటపడే అవకాశం లేదని చెప్పడంతో అందరిలో భయాందోళనలు నెలకొన్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు జాగ్రత్త పడాల్సిందేనని దేశాలకు సూచించింద�

    ప్రధానికి సీఎం జగన్ కీలకసూచన: రెడ్‌జోన్లకే లాక్‌డౌన్ పరిమితం చెయ్యాలి

    April 11, 2020 / 10:13 AM IST

    రెడ్ జోన్ లకు లాక్ డౌన్ పరిమితం చేయ్యాలని..ఇది తన అభిప్రాయమని సీఎం జగన్ వెల్లడించారు. పరిశ్రమలు నడవనప్పుడు వారు జీతాలు చెల్లించగలరని మనం ఎలా ఆశించగలమని ప్రశ్నించారు. లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు, దినసరి కూలీలు, వ్యవసాయం, ఉద్యానవన, ఆక్వా ర�

    లాక్ డౌన్ కొనసాగించాల్సిందే – బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG)

    April 7, 2020 / 01:59 AM IST

    కరోనా మహమ్మారిపై భారతదేశం యుద్ధమే చేస్తోంది. అమెరికా, బ్రిటన్‌, ఇటలీ, స్పెయిన్‌లాంటి అగ్ర దేశాలు కరోనా రాకాసితో అల్లాడుతుంటే.. భారత్‌లో ఆ పరిస్థితి లేదు. లాక్‌డౌన్‌ అనే ఆయుధాన్ని ప్రయోగించినందునే భారత్‌ కరోనా అనే వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్�

    మోడీ మరో పిలుపు : ఏప్రిల్ 5న 9 గంటలకు 9 నిమిషాల పాటు కొవ్వొత్తులు, దీపాలు వెలిగించండి

    April 3, 2020 / 03:49 AM IST

    కరోనా కట్టడిని చేసేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో పిలుపునిచ్చారు. ఏప్రిల్ 05వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇంట్లో ఉన్న లైట్లు బంద్ చేసి..కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. చీకటిలో దీపాల కాంతులలో కరోనా �

    నిర్భయ తల్లిని శిక్షించాలి..దోషుల తరపు లాయర్ సంచలన వ్యాఖ్యలు

    March 20, 2020 / 02:59 AM IST

    నిర్భయ దోషులకు ఎట్టకేలకు ఉరి శిక్ష పడింది. 2020, మార్చి 20వ తేదీ శుక్రవారం ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులు ( ముకేశ్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్‌) తీహార్ జైలులో ఉరి వేశారు. కానీ ఈ దోషుల తరపున వాదించిన అడ్వకేట్ ఏపీ సింగ్ చేసిన వ్యాఖ్యలు ర�

    ప్రేక్షకులు లేకుండానే..IPL మ్యాచ్‌లు!

    March 12, 2020 / 09:03 AM IST

    ఐపీఎల్‌కు కరోనా ఎఫెక్ట్‌ పడింది.. ఈ ఏడాది ఐఎపీఎల్‌ను రద్దు చేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే..IPL పదమూడో సీజన్ అనుకున్న ప్రకారమే జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పదేపదే స్పష్టం చేస్తున్నారు. మార్చి 29వ తేదీన ముంబై

    పోలీసులపై FIR నమోదు చేయాలి, రూ. 50 లక్షలివ్వాలి – దిశ నిందితుల కుటుంబాలు

    February 28, 2020 / 08:16 AM IST

    దిశ నిందితుల కుటుంబాలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఇంకా విచారణ కొనసాగుతోంది. 2020, ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం మరోసారి విచారణ జరిపింది సుప్రీం. ఎన్ కౌంటర్‌లో పాల్తొన్న పోలీసులపై FIR నమోదు చేయాలని, ఒక్కో కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇ�

    BREAKING NEWS : రాజమండ్రిని 4వ రాజధాని చేయాలి – మంత్రి రంగనాధరాజు

    January 10, 2020 / 10:44 AM IST

    ఏపీలో మూడు రాజధానులు అంశం వేడెక్కిస్తోంది. రాజధాని ప్రాంతాల్లో ప్రజలు రోడ్లెక్కి ఆందోళనలతో అట్టుడుకిస్తున్నారు. మూడు రాజధానులు వద్దు..నాలుగు రాజధానులు కావాలని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రాజమండ్ర

    రాజధాని మంటలు : సీఎం జగన్ రాజీనామా చేయాలి

    December 21, 2019 / 12:54 AM IST

    ఆందోళనలు, ధర్నాలతో అమరావతి అట్టుడుకుతోంది. మూడు రాజధానుల ప్రతిపాదనను 29 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వానికి GN RAO కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే.. ఆందోళనకారులు సచివాలయ ముట్టడికి  యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. సీఎం జ�

10TV Telugu News