Home » SHUTDOWN
ఇరాన్ లోని ఏకైక న్యూక్లియర్ పవర్ ఫ్లాంట్ ను తాత్కాలికంగా మూసివేశారు.
kerala cm:రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతూ పోతున్న క్రమంలో.. మంగళవారం సాయంత్రం ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా Kerala CM పినరయి విజయన్ మాట్లాడారు. మరోసారి పూర్తి స్థాయి Shutdown విధించడానికి తాము సిద్ధంగా లేమని.. కాకుంటే నిబం
ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..కరోనా ఇంకా ఖతం కావడం లేదు. దీంతో కఠిన చర్యలు తీసుకొనేందుకు ఆయా దేశ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా, బ్రిటన్ లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోండటంతో మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా పలు నూత�
సెప్టెంబర్ 01వ తేదీ నుంచి కొన్ని పరీక్షలు జరుగనున్నాయి. జీఎఫ్టీఐ ప్రవేశాలకు జెఈఈ మెయిన్ ఎగ్జామ్ విడతల వారీగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 06వ తేదీ వరకు 12 విడతల్లో నిర్వహిందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) చర్యలు చేపట్టింది. పరీక్ష సమ�
కరోనా కారణంగా చదువులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిజిటల్ మీడియా మరియు ఆన్లైన్ లెర్నింగ్పై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) నిర్వహించిన సర్వే ప్రకారం, 27 శాతం మంది విద్యార్థులకు ఆన్లైన్ �
కరోనాని కట్టడి చేయడానికి మరోసారి అమెరికాను షట్ డౌన్ చేయాలని యుఎస్ వైద్య నిపుణులు రాజకీయ నాయకులను కోరుతున్నారు. 150 మందికి పైగా ప్రముఖ వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, నర్సులు మరియు ఇతరులు… దేశాన్ని షట్ డౌన్ చేసి కరోనా కట్టడి చేయ�
లాక్ డౌన్ కొనసాగించాలా ? వద్దా ? ఒకవేళ ఎత్తివేస్తే ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి ? ఏ ఏ ప్రాంతాల్లో నిబంధనలను సడలించాలి ? తదితర అంశాలపై భారత ప్రధాన మంత్రితో రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభిప్రాయాలు చెప్పనున్నారు.
కరోనా వైరస్ ను కట్టడికి ప్రపంచంలో ఏ దేశం చేయని విధంగా, ముందుగానే మేల్కొన్న భారత్..21రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద షట్ డౌన్ ఇది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. విమాన సర్వ�
కరోనా మహమ్మారీ ఇంకా వీడడం లేదు. ఈ వైరస్ ధాటికి ఎన్నో ప్రాణాలు బలై పోయాయి. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి మూడు నెలలుగా విజృంభిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్న ఈ భయంకరమైన వ్యాధికి మందులు లేకపోవడంతో అందరిలో భయం నెలకొంటోంది. కొన్ని దేశాల్ల�
కరోనా వ్యాప్తి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని రకాల వ్యాపారాలు, పరిశ్రమలు మూతబడ్డాయి. దీంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు