Home » SI
న్యాయం చేయమని పోలీసు స్టేషన్ కు వచ్చిన మహిళలను ట్రాప్ చేసి వారితో ఇల్లీగల్ ఎఫైర్స్ నడుపుతూ చివరికి ఉద్యోగం నుంచి సస్పెండవుతున్న వారిలో గుంటూరు జిల్లా పోలీసులు ముందుంటున్నారు. తాజాగా ఒక మహిళతో అక్రమ సంబంధం నడిపి ఆమెను మోసం చేసిన కేసులో నగర�
న్యాయం చేయమని పోలీసు స్టేషన్ కు వచ్చిన యువతిని ట్రాప్ చేసి అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ స్టేషన్ ఎస్ఐ. అదే స్టేషన్ లో పని చేసే మరో కానిస్టేబులు బాధితురాలి తల్లిని లాడ్జికి రమ్మని కోరాడు. ఏపీ లో దిశా చట్టాన్ని అమలు చేస్తున్నా… చట్టాలను అమ�
హైదరాబాద్ అంబర్పేట పటేల్ నగర్ లో ఎస్సై ఆత్మహత్య కలకలంరేపింది.2017 బ్యాచ్ కు చెందిన సైదులు సీసీఎస్లో ఎస్సైగా పనిచేస్తున్నారు.ఈ క్రమంలో సైదులు తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడడ్డారు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి త
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కేంద్ర బలగాల్లో ఎస్ఐ, ఏఎస్ఐ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు రాతపరీక్ష, పీఈటీ, పర్సనాలిటీ టెస్టు, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు �
ఎస్ఐ పరీక్షలకు అప్లయ్ చేసుకున్న గర్భిణి అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. గర్భిణులకు ఫిట్నెస్ పరీక్షలు అవసరం లేదని కోర్టు చెప్పింది.
తెలంగాణ పోలీసు శాఖలోని వివిధ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ఫిట్ నెస్ టెస్ట్ ఫలితాలను టీఎస్ పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ఎస్సై, ఏఎస్సై, కానిస్టేబుల్ నియామకాల్లో తుది రాత పరీక్షలకు 1,17,660 మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. 18,428 పోస్టుల భర్తీ
SI (సివిల్) పోస్టుల భర్తీ కోసం నిర్వహించే తుది రాత పరీక్షలని వాయిదా వేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఏకంగా నెల రోజుల పాటు పోస్ట్ పోన్ వేయాలని కోరుతున్నారు. ఈ మేరకు
తెలంగాణలో SI, కానిస్టేబుల్ అభ్యర్థుల రాత పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 20 నుంచి మే 19 వరకు పోలీసు రాతపరీక్షలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది. రాష్ట్రంలో SI, కానిస్టేబుల్ పోస్టుల భర్త�
ఏపీ పోలీసు శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించి ఫిబ్రవరి 25వ తేదీ సోమవారం ఆన్సర్ కీ విడుదల కానుంది. తుది ఫలితాలు రెండు రోజుల్లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇటీవలే నిర్వహించిన ఈ ఉద్యోగాల తుది రాత పరీక్షకు 96.14 శాతం క్యాండిడేట్స్ హాజరయ్యారని