Home » Simhachalam
నిత్యం వార్తల్లో నిలుస్తోన్న విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఉపాలయం శ్రీ సీతారామస్వామి సన్నిధిలోని ధ్వజస్తంభం కూలిపోయింది.
సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని కేంద్ర మాజీమంత్రి, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు ఈరోజు ఉదయం సతీ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం అక్కడ ఉన్నగోశాలను సందర్శించారు.
The land problem of the five villages : తరతరాలుగా అక్కడే ఉంటున్నారు. దశాబ్దాలుగా ఆ భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. భూములకు శిస్తు కడుతున్నా వాటిపై హక్కు మాత్రం వారికి లేదు.. ఇల్లు రిపేరు చేయించుకోవాలన్నా, బోరు వేయించుకోవాలన్నా అడ్డుకునే అధికారులు ఒక వైపు…
Ganta Srinivasa Rao in trouble : మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు జగన్ సర్కార్ షాక్ ఇచ్చింది. గంటా అధీనంలో ఉన్న 4ఎకరాల భూమిని ప్రభుత్వ భూమి అంటూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సింహాచలం భైరవవాక సమీపంలోని విజయరాంపురం అగ్రహారంలో ఈ భూమి ఉంది. ఇక�
సింహాచలం దేవస్థానంలో కోల్డ్ వార్ నడుస్తోందా? ఆలయ బోర్డు ఛైర్మన్ సంచయితకు అధికారులకు పడటం లేదా ? ఆలయ ఈవో భ్రమరాంబ పాత పోస్టుకు బదిలీ చేయించుకోవడానికి కారణం ఏంటి? అసలు నారసింహుడి సన్నిధిలో ఏం జరుగుతోంది…? విశాఖ సింహాచలం లక్ష్మీనరసింహస్వామి
పూసపాటి వంశంలో మూడవ తరం నుంచి ఆనందగజపతిరాజు పెద్ద కూతురు సంచయిత గజపతిరాజు సింహాచలం దేవస్థానం బోర్డు చైర్ పర్సన్ గా నియమితులు కావడం వివాదం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె బాబాయ్ అశోక్ గజపతి రాజు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆమె ఆ పదవికి పనికి
వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా జీవిస్తున్నారు. వారి ప్రేమకు, దాంపత్య జీవితానికి ప్రతిరూపంగా ఒక బిడ్డ కూడా పుట్టాడు. అంతా సవ్యంగా సాగిపోతోంది. కానీ విధి కన్ను కుట్టిందో మరో కారణమో కానీ, పండంటి మగబిడ్డకు జన్మని�
ఉత్తరాంధ్ర ఇలవేల్పు దేవం సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం కోసం భక్తులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఏడాదంతా చందనంతో కప్పబడి ఉన్న సింహాద్రి అప్పన్న...
మహిళా శక్తిని చాటి చెబుదామని సింహాచలం దేవస్థానం, మాన్సాస్ చైర్పర్సన్ పూసపాటి సంచయిత గజపతిరాజు అన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు.
విశాఖపట్నం: సింహాచల అప్పన్న ఆలయంలో ఘనంగా చందనోత్సవం జరుగుతోంది. వైశాఖ శుధ్ద తదియ రోజు అప్పన్న స్వామి భక్తులకు నిజరూపం దర్శనం ఇవ్వనున్నారు. ఏడాదిలో ఈ ఒక్కరోజు మాత్రమే స్వామి నిజరూప దర్శనం ఇస్తారు. స్వామి వారి నిజరూప దర్శనం కోసం భ�