Home » single day
లాక్డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యమైన పనులకు తప్ప అస్సలు బయటకి రావద్దని వెల్లడించారు. అవసరం లేని పనులకు కూడా సరదాగా రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. అయినప్పటికి వినకుండా అం
హైదరాబాద్లో ఒకేరోజు రెండుచోట్ల సిలిండర్లు పేలాయి. సరూర్నగర్, మలక్పేటల్లో భారీ శబ్దంతో పేలిన సిలిండర్లు పేలాయి. ఈ రెండు ఘటనల్లో ఆరుగురు గాయాలపాలయ్యారు.
ఏపీలో ఒకే రోజు 19 కంపెనీలకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. తద్వారా ఐటీ రంగంలో 3 వేల ఉద్యోగాలు రానున్నాయి. ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఆయా కంపెనీలు నెల రోజుల్లో కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి నగరాల్లో కంపెనీలు ఏర్పాట�