Home » single day
America corona deaths : అగ్రరాజ్యం అమెరికాలో కరోనా దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పుడీ మరణాలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఒక్క రోజు వ్యవధిలోనే 3 వేల 157 మంది ఈ వైరస్ బారిన పడి మరణించారు. అసలు అగ్రరాజ్యంలో కరోనా మరణాలు పెరగడానికి కారణాల�
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్ కేసుల సంఖ్య 55 లక్షలు దాటింది. ఇక గడచిన 24 గంటలలో కొత్తగా 75,083 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు మంగళవారం హెల్త్ బుటిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 1,01,
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏపీలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో 7,998 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 61 మంది మృతి చెందారు. 24 గంటల్లో 58,052 మందికి కరోనా పరీక్షలు నిర్�
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం (జులై22, 2020) రాష్ట్రంలో 1,554 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో 842 కేసులు �
కరోనా ఉగ్రరూపంతో ఏపీ అల్లాడిపోతోంది. రోజురోజుకూ కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతుండటంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 38 వేలు దాటింది. 24 గంటల్లో కొత్తగా 2593 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం బ 38,044కు చేరింది. పాజిటివ్
ఏపీలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. 24 గంటల వ్యవధిలో 43 మంది ప్రాణాలు బలి తీసుకుంది. రాష్ట్రంలో రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. భారీగా కరోనా టెస్టుల నిర్వహిస్తుండగా కేసులు కూడా అంతేస్థాయిలో నమోదు అవుతున్నాయి. మంగళవారం రాష�
తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకు పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. ప్రధానంగా GHMCలో అధికంగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. 2020, జులై 12వ తేదీ ఆదివారం 1269 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 34 వేల 671కి �
కరోనాకు వయస్సుతో సంబంధం లేదు. ఏ వయస్సుల వారికైనా సోకుతుంది. కానీ, అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకూ చేసిన అధ్యయనాల్లో కరోనా వ్యాప్తి యువకులలో కంటే వృద్ధుల్లోనే ఎక్కువగా తీవ్రత ఉంటుందని చెబుతూ వచ్చాయి. కా�
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. మృతుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. రష్యా అతలాకుతలమవుతోంది. ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్తగా కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో రష్య�
ప్రపంచంలోని ప్రధాన నగరాలన్నింటినీ మూయించింది. ప్రభుత్వాలు తల పట్టుకునేలా చేస్తుంది. భారతదేశం మార్చి 25నుంచి లాక్ డౌన్ ప్రకటించి తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. అయినా శనివారం రికార్డు స్థాయిలో కేసులు నమోదవడం, భారీగా మృత్యువాత పడటంతో ఎన్నడ�