Home » Smriti Irani
ఈ వాస్తవాలు తెలిస్తే వయనాడ్ నుంచి కూడా ప్రజలు ఆయనను పంపిస్తారని స్మృతి అన్నారు. తాను ఢిల్లీలో ఉన్నా అమేథీలో ఉన్నా వాయనాడ్ గురించి చాలా ఆందోళన చెందుతున్నానని అన్నా ఆమె.. అక్కడి 250 అంగన్వాడీలను 'సాక్షం' (సామర్థ్యం గల) అంగన్వాడీలుగా మార్చాలని న
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఏదైనా ధైర్యంగా మాట్లాడతారు. 25 ఏళ్ల క్రితం స్త్రీలలో రుతుస్రావం- పరిశుభ్రత అనే అంశంపై తాను చేసిన యాడ్ను ఆమె గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంద�
సుశాంత్ సింగ్ రాజపుత్ (Sushant Singh Rajput) సూసైడ్ గురించి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనికి కౌంటర్గా 1998లో జరిగిన మిస్ ఇండియా కాంపిటీషన్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొన్న వీడియో ఒకటి షేర్ చేస్తున్నారు బీజేపీ వ్యతిరేకులు. ఈ వీడియోను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా వాడుకుంటోంది. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదార�
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్వయంగా స్కూటర్ నడుపుతూ ఆఫీసుకి వెళ్ళారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. స్మృతి ఇరానీ స్వయంగా స్కూటర్ నడుపుతోన్న సమయంలో కేంద్ర సహాయ మంత్రి భారతీ పవార్ ఆమె వెను
స్మృతి ఇరానీకి, ఆమె కూతురు జోయిష్ ఇరానీకి గోవా బార్ అండ్ రెస్టారెంట్తో ఎలాంటి సంబంధం లేదని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. దీనికోసం వాళ్లు దరఖాస్తు కూడా చేయలేదని కోర్టు పేర్కొంది.
ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అనే కామెంట్లు చేసిన కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఆదివారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ద్రౌపది ముర్ము అనే పేరును ఏకవచనంతో సంభోదించారని ముందు ప్రెసిడెంట్ అనే పదం వాడలేదని ఆరోపించారు. ఈ
స్మృతి ఇరానీ కూతురుకు వ్యతిరేకంగా చేసిన ట్వీట్లను 24 గంటల్లోగా తొలగించాలని కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ హైకోర్టు సూచించింది. దీనికి సంబంధించి ముగ్గురు కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీ చేసింది.
కాంగ్రెస్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి.. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అని పిలవడంతో పార్లమెంట్ లో గందరగోళ వాతావరణం నెలకొంది. బీజేపీ ఎంపీతో మాట్లాడేందుకు కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ ముందుకెళ్లారు. అదే సమయంలో మాట కలిపేందుకు స్
స్మృతి ఇరానీ కూతురు జోయిష్ ఇరానీపై కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జోయిష్.. గోవాలో అక్రమంగా బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపించింది. వీటిని ఖండించిన స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నేతలకు తాజాగా లీగల్ నోటీసు�