Home » Smriti Irani
ఆంధప్రదేశ్ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం రూపోందిచిన దిశ బిల్లు వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు.
కరోనావైరస్ దేశంలో వినాశనం క్రియేట్ చేస్తుంది. కరోనా సంక్రమణ కేసులు నిరంతరం పెరిగిపోతున్నాయి. కుటుంబాలు కకావికలం అవుతున్నాయి. ఘోరమైన వైరస్ కారణంగా, చాలా మంది ప్రజలు తమ కుటుంబాలను కోల్పోతున్నారు. అమాయకులైన పిల్లలు అనాధలు అవుతున్నారు. తల్లి �
ఓ టిఫిన్ సెంటర్ వద్దకు వెళ్లిన ఖుష్బూ..దోశ వేశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బీజేపీ కార్యకర్తలతో దాండియా ఆడారు...
Smriti Irani : రాజకీయాల్లో ఉన్న వాళ్లలో ఉన్న కొంతమంది సామాన్యుడిలా మారిపోతుంటారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నా..హంగు, ఆర్బాటం పక్కన పెట్టేసి..ప్రజల్లో కలిసిపోతుంటారు. ఇటీవలే రాహుల్ గాంధీ సరదా సరదాగా ప్రవర్తిస్తున్న సంగతి తెలిసిందే. సముద్రంలో దూకి ఈత �
Smriti Irani Gujarat Polls: కేంద్ర మంత్రి బీజేపీ ఎంపీ స్మృతీ ఇరానీ మంగళవారం చాలెంజ్ కు దిగారు. దమ్ముంటే గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేసి చూపించమని సవాల్ విసిరారు. రాహుల్ గాంధీతో పాటు అతని పార్టీ అవాంతరాలు కలుగజేయడం కొత్తేం కాదని.. ఐకమత్యానికి ప్రతీకగా బీజేపీ ప్ర
smriti irani ghmc: టీఆర్ఎస్, ఎంఐఎంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలతోనే హైదరాబాద్లో 75 వేల మంది అక్రమ చొరబాటుదారులు నివాసముంటున్నారన్నారు. రాజకీయ లబ్ధి కోసమే రోహింగ్యాలను ఓటర్ల జాబితాలో చేర్చాయన్నారు. దుబ్బాకలో మా�
Republic TV Editor Arnab Goswami : తనను చుట్టుముట్టడమే కాకుండా…నా మెడను గట్టిగా పట్టుకున్నారని పోలీసులపై Republic TV Editor అర్నాబ్ గోస్వామి ఆరోపణలు గుప్పించారు. ఇందులో తన చేయికి గాయమైందని మీడియాకు చూపించారు. తనను షూస్ వేసుకోనివ్వకుండా చేశారని తెలిపారు. ఇందుకు సంబంధిం�
జేఎన్ యూలో జరిగిన దాడుల్లో గాయపడిన విద్యార్ధులను పరామర్శించిన బాలీవుడ్ నటి దీపికా పదుకునేపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తుక్డే తుక్డే గ్యాంగులకు మద్దతుగా నిలవాలని అనుకుంటున్న దీపికా పదుకొనె స్వేచ్ఛను తప్పుబట్ట
జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనపై కేంద్ర మంత్రులు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వర్శిటీల్లో రాజకీయాలు తగవని విద్యార్ధుల భవిష్యు్త్తును కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థం క�
స్మృతి ఇరానీ పాత వీడియోతో ఓ యువతి చేసిన టిక్ టాక్ వీడియో వైరల్గా మారింది. 2018లో మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ వేదికగా ఓ ఈవెంట్లో మాట్లాడిన వీడియోలో కొద్ది సెకన్ల వీడియో.. అప్పట్లోనూ హడావుడి చేసింది. భారత మహిళలు భర్తలకు రెండు అడుగుల వెనుక �