Home » Smriti Irani
పార్లమెంట్లో అత్యాచార ఘటనలపై చర్చ జరిగింది. 2019, డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం జరిగిన సమావేశాల్లో సభ్యులు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. జరుగుతున్న ఘటనలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో జరిగిన దిశా నిందితుల ఎన్ కౌంటర్, ఉన్నావ్ ఘటనలను ఈ సందర్
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కత్తి పట్టింది. శుక్రవారం (నవంబర్ 15, 2019)న గుజరాత్ లోని భావ్ నగర్ లో జరిగిన ఓ కల్చరల్ ప్రోగ్రామ్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పిల్లలతో కలిసి స్టేజ్ మీద కత్తులు పట్టుకుని డాన్స్ చేశారు. ఈ డాన్స్ పేరు తల్వార్ ర�
అంతర్జాతీయ కాటన్ దినోత్సవం సందర్భంగా స్విట్జర్లాండ్లోని జెనీవా సదస్సులో వరంగల్ నగరంలోని కొత్తవాడ చేనేత కార్మికునికి ప్రత్యేక గుర్తింపు లభించింది. తెలంగాణలో చేనేత ఉత్పత్తుల తయారీలో భాగమైన నూలు వడికే దర్రీ రాట్నంను దేశం తరఫున ప్రదర్శిం�
బీజేపీ నేత, అమేథీ లోక్ సభ ఎంపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ.. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై సంచలన ఆరోపణలు చేశారు. అమేథీలో రాహుల్ గాంధీ ఓట్లు దొంగలిస్తున్నారని ఆరోపించారు.
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలు మరోసారి తెరపైకి వచ్చాయి. లోక్ సభలో అమేథీ నుంచి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై పోటీకి దిగారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గం అయిన అమేథిలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ గురువారం (ఏప్రిల్ 11, 2019) నామినేషన్ దాఖలు చేశారు.
భారత వింగ్ కమాండర్ అభినందన్పై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లను తెగ ఆకట్టుకొంటోంది. ఇటీవలే పాక్ చెర నుండి క్షేమంగా అభినందన్ భారతదేశంలో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన చూపిన ధైర్యసా�
ప్రయాగ్ రాజ్: ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొన్నారు. తొలి రోజు ఆమె గంగానదిలో పుణ్యస్నానం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుణ్యస్నానమాచరించిన ఫోటోను ఆమె తన ట్విట్టర్ లో పోస్టు చేస�
ఉత్తర్ ప్రదేశ్ : అర్ధకుంభమేళా ప్రారంభమైంది. పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో ప్రయాగ్ రాజ్కు చేరుకుంటున్నారు. దీనితో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోతోంది. 2019, జనవరి 15వ తేదీ నుంచి కుంభమేళా జరుగనుంది. మార్చి 4వ తేదీ వరకు కొనసాగనుంది. 49 �