Home » Smuggling
ఎర్రచందనం దుంగలను పైపులంటూ స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితులు సతీశ్, నజీబ్ లకు ముగ్గురు కస్టమ్స్ అధికారులు సహకరించారు.
అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరులో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
భారత్ - బంగ్లా దారిహద్దుల్లో స్మగ్లర్లు రేర్చిపోయారు. నిషేదిత పదార్దాలను భారత్లోకి తరలిస్తున్న సమయంలో బీఎస్ఎఫ్ వారిని అడ్డుకుంది. బలగాలను చుట్టుముట్టి దాడికి యత్నించించారు.
చిత్తూరు జిల్లా అలిపిరి సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి రవాణా చేయటానికి సిధ్ధంగా ఉన్న 34 ఏర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
స్మగ్లింగ్కు పాల్పడుతున్న ఐఫోన్లను భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు రెవెన్యూ అధికారులు. వీటి మొత్తం విలువ రూ.43కోట్ల వరకూ ఉండొచ్చని భావిస్తున్నారు.
గంజాయి అక్రమ రవాణాకు అక్రమార్కులు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ను వినియోగించుకుంటున్నారు. టన్ను గంజాయిని ఈవిధంగా తరలించినట్లు తేలింది. విశాఖ నుంచి 4నెలలుగా ఈ వ్యవహారం సాగుతోంది.
అర్ధరాత్రి సమయంలో సరిహద్దు దాటి త్రిపుర రాష్ట్రంలోని గ్రామాల్లోకి ప్రవేశించి ఇళ్లలోని ఆవులను దోగిలించి సరిహద్దు దాటిస్తున్నారు.
మీకు పుచ్చకాయ ఇచ్చారనుకోండి.... ఏమి చేస్తారు,, కోసుకుని తింటారు. కాదంటే జ్యూస్ చేసుకుని తాగుతారు. ఇంకొంచెం జాగ్రత్త పరులైతే పుచ్చగింజలు తీసి తర్వాత వాటిని కూడా వాడుకుంటారు.
దక్షిణాది నుంచి ఉత్తరాదికి గంజాయి సరఫరా చేస్తూ.. గుట్టుచప్పుడు కాకుండా తన నల్ల సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నాడు స్మగ్లర్ షిండే.
చిత్తూరు జిల్లాలో పశువుల అపహరణ అంశం కలకలం రేపింది. అర్ధరాత్రి వేళ..మినీ లారీలతో వచ్చి పశువులను బలవంతంగా తీసుకెళుతోంది ఓ ముఠా. పశువులను తీసుకెళుతున్న దృశ్యాలు సమీప సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ జిల్లాలోని అనేక చోట్ల పశువుల అక్రమ రవాణా కొనసా