Home » Smuggling
ఎర్రచందనం స్మగ్లర్లు బరితెగించిపోయారు. ఏకంగా తిరుమల నుంచే ఎర్రచందనం అక్రమ రవాణాకు దిగుతున్నారు. బ్రహ్మోత్సవాలను అడ్డం పెట్టుకుని భక్తుల ముసుగులో తమిళ దొంగలు దర్జాగా ఎర్రచందనాన్ని కొండపై నుంచి తరలించేస్తున్నారు. తిరుమల అలిపిరి వద్ద ఓ వాహ
గోల్డ్ స్మగ్లింగ్ కోసం అతడు మంచి ప్లాన్ వేశాడు. తన తెలివిని ఉపయోగించి మాస్టర్ స్కెచ్ వేశాడు. తల మీద విగ్ పెట్టాడు. అందులో కిలో బంగారం ఉంచాడు. ఇక తాను ఎవరికీ
కడప జిల్లా రాజంపేట రోళ్లమడుగు అటవీప్రాంతంలో అటవీశాఖ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.కోటి విలువైన 60 ఎర్రచందనం దుంగలు, 10 గొడ్డళ్లు, రంప�
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చిన సురేష్ అనే ప్రయాణికుని నుంచి మూడు కిలోల 300 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. విమానం దిగిన ప్రయాణికుడు బయటకు వెళ
తమిళనాడు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడులోని పొల్లాచి సెక్స్ రాకెట్ కేసు విచారణలో ఉండగానే…….అదే ఫామ్ హౌస్ లలో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసారు. పొల్లాచి సమీపంలోని సేతముడై ప్రాంతంలోని ఓ ఫామ్ హౌస్ పై పోలీసులు �
దాదాపు టన్నుల ఏనుగు దంతాలను,వాటితో తయారు చేసిన ఉత్పత్తులను బుధవారం(ఏప్రిల్-30,2019)మలేషియా అధికారులు తగలబెట్టారు.తగులబెట్టినవాటి విలువ 3.22 మిలియన్ డాలర్లు ఉటుందని అధికారులు తెలిపారు.ఆఫ్రికా నుంచి మలేషియా సరిహద్దుల మీదుగా చైనాకి,ఆసియాలోని మిగత�
చెన్నై ఎయిర్ పోర్టులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. భారీగా పాములు, బల్లులు, కప్పలు పట్టుబడ్డాయి. మహ్మద్ అనే విద్యార్థి నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు. మహ్మద్
విశాఖపట్నం : గంజాయి అక్రమ రవాణాకి పోలీసులు నిరంతరం చెకింగ్ లు చేసి చెక్ పెడుతుడటంతో అడ్డదారిలో గంజాయి తరలింపుకు సిద్దమ్యయారు స్మగ్లర్లు. విశాఖపట్నంలో అంబులెన్స్లో అక్రమంగా తరలిస్తున్న 18 క్వింటాళ్ల 13 కేజీల గంజాయిని డైరెక్టరేట్ ఆఫ్ �
కలప స్మగ్లరు రూటు మార్చారు. పోలీసుల నుండి తప్పించుకొనేందుకు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. రహస్య ప్రాంతాల్లో కలప డంప్లను దాచి పెట్టి..అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. ప్రధానంగా రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధిలో స్మగ�
హైదరాబాద్ : రాష్ట్రంలో అడవులు కాపాడే విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని, కలప స్మగ్లర్లపై పి.డి. యాక్టు నమోదు చేసి శిక్షిస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. శనివారం ఆయన అటవీశాఖపై ప్రగతి భవన్లో పోలీస్, అటవీశాఖ అధికారుల�