Home » social media viral video
అమ్మ.. ఆ పదం వింటేనే మనస్సంతా సంతోషంతో ఉప్పొంగి పోతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు తల్లి ప్రేమను పొందేందుకు తాపత్రయ పడుతూనే ఉంటారు. అయితే ఈ ప్రేమ మనుష్సుల్లోనే కాదు.. జంతువుల్లోనూ ఉంటుంది. తాజాగా పిల్ల గుర్రం తన తల్లికోసం పరుగులు పెట్�
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స చేయించుకోవటం సర్వసాధారణం. కొందరు తమ పెంపుడు జంతువులకు గాయాలైనప్పుడు ఆస్పత్రికి తీసుకొచ్చి చికిత్సచేయిస్తుంటారు.. ఇదీ సర్వసాధారణమే.. కానీ బీహార్ రాష్ట్రంలో విచిత్ర ఘటన ప్రస్తుతం �
పెళ్లిలో వధూవరులు చేసిన ఓ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోస్టు చేసిన గంటల వ్యవధిలో లక్షల్లో వ్యూస్ సాధించింది
సోషల్ మీడియాలో నిత్యం కొన్ని ఫన్నీ వీడియోలు కనిపిస్తాయి. అవి చూడగానే తెగ నవ్వేస్తుంటారు నెటిజన్లు.
పులి పంజా విసిరితే ఎంత పెద్ద జంతువైనా కిందపడాల్సిందే.. కానీ కొన్ని సార్లు వేటాడాలనుకే జంతువు దైర్యం ముందు పులి పంజా పనిచేయదు, ఎంత బలం ఉన్నా తోకముడిచి పరుగు తీయాల్సి వస్తుంది.
బొద్దింకను చూస్తేనే ఎగిరి గంతేస్తారు కొందరు.. ఇక పామును కనిపించిందంటే చాలు పరుగులు పెడతారు. అయితే ఎటువంటి భయం లేకుండా ఓ యువతి పాములను చేతులతోనే పట్టుకుంటుంది. ఎవరైనా పాము ఉందని ఫోన్ చేస్తే పరుగుపరుగున వచ్చి పామును పట్టేస్తుంది.
రోడ్డుపై యువకులు ఘర్షణ పడటం సర్వసాధారణం. యువకుల మధ్య ఎదో ఓ విషయంలో గొడవ జరిగి అది ఘర్షణగా మారి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కోకొల్లలు. ఇక ఇదే తరహాలో ముగ్గురు యువతులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ ఘటనకు సంబందించిన వీడియో సోషల
పెళ్లి అనేది జీవితంలో ఒకే సారి జరిగే మధురమైన ఘట్టం. ఈ రోజు వధువరులు చాలా ఆనందంగా ఉంటారు. కొంతమంది ఆనందాన్ని బయటకు వ్యక్తం చేయలేక లోలోపల ఆనందపడతారు. కొందరు మాత్రం పెళ్ళిలో ఎంతమంది ఉన్న తాము చెయ్యాలి అనుకున్నది చేసేస్తుంటారు.
గతంలో భార్య భర్తల గేమ్స్ నాలుగు గోడల మధ్య జరిగేవి.. సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు వారి ఆట, పాటలు నెట్టింట్లోకి వచ్చి సందడి చేస్తున్నాయి. కాగా తాజాగా బుల్లితెర నటి అనిత షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
కరోనా వ్యాప్తి కారణంగా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. ఇక ఇది పెళ్లిళ్ల సీజన్ కావడంతో కరోనా నిబంధనలు పాటిస్తూ పెళ్లి చేసుకుంటున్నారు. కరోనా కారణంగా అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లి తంతు చాలా సాదాసీదాగా జరిగిపోతుంది.