Home » Solar Power
రాష్ట్రానికి మంచి చేస్తే బురదజల్లుతున్నారు. చంద్రబాబు హయాంలో రూ.87 వేల కోట్ల సంపద ఆవిరైంది..
సోలార్ పవర్ ఉత్పత్తిలో ఇప్పటివరకు సాంప్రదాయ పద్ధతులు పాటిస్తుండగా, అవి ఖర్చు ఎక్కువగానూ, ఫలితం తక్కువగానూ ఉంటుంది.
సోలార్ ప్యానెల్స్ వాడకంతో కరెంట్ ఖర్చు తగ్గడమే కాదు.. పర్యావరణానికి కూడా మేలు.
ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ పయ్యావుల కేశవ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. సోలార్ పవర్ (సౌర విద్యుత్) కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందన్నారు. సెకీ ద్వారా కొనుగోలు చేసిన
బొగ్గు నిల్వలు సరిపడా ఉన్నాయంటోంది. కానీ, రాష్ట్రాల్లో పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.
విజయవాడ రైల్వేషన్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే చర్యలను రైల్వే శాఖ చేపట్టింది. హరితస్టేషన్ గా మార్చేందుకు వీలుగా తగిన అభివృద్ధిపనులకు అధికారులు శ్రీకారం చుట్టారు.
అదో దట్టమైన అటవీ ప్రాంతం. దానికి సమీపంలో గ్రామం ఉంది. అక్కడ కరెంట్ లేదు. సరికదా.. రోడ్డు కూడా లేదు. అలాంటి మారుమూల ప్రాంతంలో 200 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. రోడ్డు లేకపోయినా, విద్యుత్ లేకపోయినా వారి దాహం మాత్రం తీరింది.
చిత్తూరు : పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాలతో పాటు బ్యాటరీ, విద్యుత్, సోలార్ ఎనర్జీతో నడిచే వాహనాల గురించి వినే ఉంటారు. కానీ.. సోలార్ ఎనర్జీ, విద్యుత్తో పాటు.. విండ్
అద్భుతాలు.. మనోళ్లూ సృష్టించగలరు. సరికొత్త టెక్నాలజీని రూపొందించడంలో మనోళ్లేం తక్కువ కాదని నిరూపించారు. ఓ మోడ్రాన్ బస్సును డిజైన్ చేశారు. ఈ బస్సుకు డ్రైవర్ అక్కర్లేదు. సూర్యుడే డ్రైవర్. సోలార్ ఎనర్జీతో నడుస్తుంది.