Home » Son In Law
కడుపున పుట్టిన పిల్లలకు ఏ కష్టం రాకుండా చూసుకునేది తల్లి. నిత్యం వారి క్షేమం కోరుకునేది అమ్మ మాత్రమే. అందుకే అమ్మంటే దైవంతో సమానం అంటారు. కానీ ఆ తల్లి మాత్రం
భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళకు ఒక యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వారిద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారితీసింది. తనకంటే చిన్నవాడైన ప్రియుడ్ని ఎలాగైనా ఇంట్లోనే ఉంచుకోవాలనుకుంది. అందుకు ఒక దుష్ట పన్నాగం పన్నింది. దానికి కన్న కూతు�
రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించేందుకు ఫిబ్రవరి-24,2020న ట్రంప్ ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. అయితే ట్రంప్ తో పాటుగా ఆయన కూతురు ఇవాంకా ట్రంప్, అల్లుడు జరీద్ కుష్నర్ కూడా ఢిల్లీలో అడుగుపెడుతున్నట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడికి ఇవాంకా,కుష్�
వారిద్దరూ భార్యాభర్తలు. తల్లి అనారోగ్యానికి గురి కావడంతో చూసేందుకు పుట్టింటికి వెళ్లింది. తల్లిని చూసుకుంటూ అక్కడే ఉండిపోయింది. భార్య కోసం భర్త అత్తింటికి వెళ్లాడు. సీన్ కట్
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అల్లుడు శ్రీ భరత్కు షాక్ తగిలింది. ఈయన గీతం సంస్థల అధినేత అనే సంగతి తెలిసిందే. రూ. 124.39 కోట్లు చెల్లించాలని కరూర్ వైశ్య బ్యాంకు నోటీసులు అందచేసింది. హైదరాబాద్ ఆబిడ్స్ బ్రాంచ్లో గాజువాక, భీమిలిలోని భ�
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇస్రాజ్ పల్లెలో కాల్పుల కలకలం చెలరేగింది. తన భార్యను కాపురానికి పంపడం లేదనే కోపంతో మామపై అల్లుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో
బ్యాంకులో మేనేజర్.. లక్షల్లో కట్నం.. ఇంకేం కూతురి జీవితం వెనక్కి తిరిగి చూసుకునే అవసరం ఉండదనుకున్నారు. కాలం ఆ వివాహిత జీవితాన్ని కాటేసింది. పెళ్లి జరిగిన కొన్నేళ్లకే అల్లుడే కూతురు పాలిట యముడైయ్యాడు. చిత్తూరు జిల్లా మదనపల్లె వివాహిత మృతి వె�
దిశ ఘటన ఇంకా మర్చిపోలేదు. అత్యాచారాలకు పాల్పడే వారిని ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మహిళలను ముట్టుకోవాలంటే భయపడేలా ప్రభుత్వాలు చట్టాలు
అత్తింటి మందే అల్లుడు మృతి చెందాడు. మంటల్లో కాలిపోతు మృతి చెందాడు. యాదాద్రి జిల్లా..రాజపేట మండలం దూదివెంకటాపురం గ్రామంలో ఈ దారుణం జరిగింది. అత్తగారి ఇంటిముందే అల్లుడు కొల్లూరి నరేశ్ చనిపోయాడు. కానీ..తమ కొడుకు ఆత్మహత్య చేసుకోలేదనీ..అత్తిం�
నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. భార్య కాపురానికి రావడం లేదని అత్తమామలపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు.