-
Home » Speaker
Speaker
టార్గెట్ వైసీపీ..! జగన్ పార్టీ ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేలా స్పీకర్ బిగ్ స్కెచ్..!
వేదిక ఏదైనా..మీటింగ్ మరేదైనా..వైసీపీని మరింతగా కార్నర్ చేసేలా స్పీకర్ మాట్లాడుతున్న తీరు న్యూస్ హెడ్లైన్గా మారుతోంది.
ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. సుప్రీంకోర్టులో స్పీకర్పై కోర్టు ధిక్కార పిటిషన్
Supreme Court : ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో తెలంగాణ స్పీకర్ పై కోర్టు ధిక్కార పిటిషన్
జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఇష్యూ.. స్పీకర్ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్ రెడ్డి సస్పెన్షన్పై నిర్ణయాన్ని పునఃపరిశీలించి, ఎత్తివేయాలని..
భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ ప్రివిలేజ్ మోషన్.. కేటీఆర్ ఏమన్నారంటే?
కాంగ్రెస్ ప్రభుత్వంపై అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ కు అనుమతి ఇవ్వాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు.
వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు రంగం సిద్ధం..!
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు రంగం సిద్దమైంది.
వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు రంగం సిద్ధం..!
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు రంగం సిద్దమైంది.
మాజీ ముఖ్యమంత్రికి స్పీకర్ పదవి.. డిప్యూటీ సీఎంలుగా అరుణ్ సాహో, విజయ్ శర్మ
అసెంబ్లీ స్పీకర్ పదవికి ఎన్నికైన రమణ్ సింగ్ ఛత్తీస్గఢ్ బీజేపీ ప్రభుత్వంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈసారి కూడా సీఎం రేసులో ఉన్నారు.
Maharashtra Politics: అనర్హత నోటీసుకు లక్షల పేజీల్లో రిప్లై ఇచ్చిన షిండే ఎమ్మెల్యేలు.. చదవలేక తలపట్టుకుంటున్న స్పీకర్
మరో పార్టీ ఎమ్మెల్యే యోగేష్ కదమ్ స్పందిస్తూ 6,000 నుంచి 6,500 పేజీల డాక్యుమెంట్స్ ఉన్నాయని, అయితే తాను పంపిన సమాధానాలు 16 మంది ఎమ్మెల్యేలు చెప్పిన సమాధానాలకు భిన్నంగా ఉన్నాయని చెప్పడం గమనార్హం
Parliament Monsoon Session: పట్టువీడని విపక్షాలు.. అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ ఆమోదం తెలిపినప్పటికీ చర్చే ప్రారంభం కాలేదు
విపక్ష కూటమికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ప్రధాని మోదీ రాజస్థాన్కు వెళుతున్నారని, అయితే మణిపూర్లో హింస, మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై సభలో మాట్లాడేందుకు ఆయనకు సమయం లేదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు
NDA vs INDIA: కాంగ్రెస్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుకు ఆమోదం తెలిపిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా
మణిపూర్ అంశంపై ప్రధానమంత్రి మౌనం వీడాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు సైతం అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు.