Home » Speaker
ఇవాళ(సెప్టెంబర్-30,2019) చెన్నై ఐఐటీలో జరుతున్న సింగపూర్-ఇండియా హ్యాకథన్ 2019 ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి వారిని ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ…స్నేహితులారా సవాలు సమస్యలను పరిష్క�
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ప్రతిపక్ష డెమోక్రటిక్ నాయకులు ఆరోపిస్తున్న సమయంలో ఉభయ సభలకు చెందిన హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ నేత, హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసి ట్రంప్ పై అభిశంసన ప్రకటన చేశారు.
తెలంగాణ శాసనసభ ఆదివారం నిరవధికంగా వాయిదా పడింది. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. 10 రోజులపాటు జరిగిన సమావేశాల్లో 3 బిల్లులు. ఒక తీర్మానాన్ని ఆమోదించారు. 10 రోజుల పాటు జరిగిన సమావేశాలు వాడి వేడిగా జరిగాయి. ఆ�
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ పోలీసుల చేతికి వచ్చింది. కోడెల పోస్ట్ మార్టమ్ రిపోర్టును ఉస్మానియా డాక్టర్లు బంజారా హిల్స్ పోలీసులకు సీల్డ్ కవర్ లో అందజేశారు. వైర్ తోనే కోడెల ఉరి వేసుకున్నట్లుగా ప
ఏపీ మాజీ స్పీకర్ కోడెల్ శివప్రసాద్ మృతి పట్ల టీడీపీ నేత వర్ల రామయ్య ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసి..తల నొప్పిగా ఉందని కాసేపు రెస్ట్ తీసుకుంటానని ఇంట్లో ఉన్న కుమార్తెతో చెప్పి మేడమీదకు వెళ్లిన కోడ
కోడెల శివప్రసాద్ రాజకీయాల్లో ఎన్నో విజయాల్ని సాధించిన నేత. టీడీపీలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న కోడెల మరణంతో పార్టీ శ్రేణులంతా దిగ్ర్భాంతికి గురయ్యారు. 1983 లో డాక్టర్ వృత్తి నుంచి టీడీపీలో చేరారు. 1983 నుంచి 2004 వరకు వరసగా ఐదుసార్లు నరసరావుపేట నుం
పార్లమెంట్ లో అయినా..అసెంబ్లీలోనైనా స్పీకర్ సభను నిర్వహిస్తుంటారు. అధికార ప్రతిపక్షాలను సమన్వయపరుస్తు సభను సక్రమంగా నిర్వహిస్తుంటారు. కానీ పార్లమెంట్ స్పీకర్ మాత్రం సభ జరుగుతుండగానే సభాపతి స్థానంలోనే కూర్చున్న ఆయన ఓ పసిబిడ్డకు పాలు పడుత
చంద్రబాబుతో స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు భేటీ అయ్యారు. ఎన్నికల సమయంలో సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనుమెట్లలో జరిగిన దాడి, అనంతర పరిణామాలను చంద్రబాబుకు వివరించారు కోడెల. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగింది. కోడెల దాడి చేయబోతే.. త�
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఉద్రిక్తం. టీడీపీ-వైసీపీ-జనసేన కార్యకర్తలు, నేతల మధ్య ఘర్షణలు, వాగ్వాదం, తోపులాటలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలోని చాలా చోట్ల పార్టీ కార్యకర్తలు దాడులు చేసుకుంటున్నారు. రాజుపాలెం మండలం ఇనుమెట్లలో టీడీపీ అభ్యర్�
ఇండోర్ ప్రజలకు షాకింగ్ న్యూస్ చెప్పారు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్. ఏప్రిల్-మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయాలని అనుకోవడం లేదని సుమిత్రా మహాజన్ ప్రకటించారు.