Speaker

    అసమ్మతి స్వరాన్ని అణిచివేయలేం : స‌చిన్ పైల‌ట్‌కు ఊర‌ట..స్పీకర్ కు సుప్రీం ఝలక్ ‌

    July 23, 2020 / 03:46 PM IST

    రాజస్థాన్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలకు స్పీకర్ అనర్హత నోటీసులు జారీ చేయడం, సచిన్​ పైలట్​ వర్గంపై ఈనెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్ట్ నిర్ణయంపై బుధవ

    ఎడారి రాష్ట్రంలో పొలిటికల్ హీట్…హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకు స్పీకర్

    July 22, 2020 / 07:24 PM IST

    రాజస్థాన్​ రాజకీయాలు మరింత వేడెక్కాయి. సచిన్​ పైలట్​ వర్గంపై ఈనెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర హైకోర్టు ఆదేశించటంపై.. సుప్రీం కోర్టును ఆశ్రయించారు స్పీకర్​ సీపీ జోషి. రాష్ట్రంలో నెలకొన్న రాజ్యాంగ సంక్షోభాన్ని నిలువరించేందుకే

    సచిన్ పైలట్ కు ఊరట…స్పీకర్ కు హైకోర్టు ఆదేశం

    July 21, 2020 / 05:42 PM IST

    రాజస్తాన్‌లో రాజకీయ సంక్షోభానికి కారణమైన తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌కు రాష్ట్ర హైకోర్టులో భారీ ఊరట లభించింది. శుక్రవారం(జులై-24,2020) వరకు రెబల్‌ ఎమ్మెల్యేల అనర్హతపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు రాజస్తాన్‌ స్పీకర్‌ను ఆదేశించింది. అనర్హ

    హైకోర్టుకు చేరిన రాజస్థాన్ రాజకీయం

    July 16, 2020 / 09:43 PM IST

    రాజస్థాన్ అధికార కాంగ్రెస్‌లో రేగిన కల్లోలం హైకోర్టుకు చేరింది. అశోక్‌ గెహ్లోత్‌ నాయకత్వంపై తిరుగుబావుటా ఎగురేసిన వారిపై అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేయాలంటూ.. నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సచిన్ పైలట్ వర్గం రాజస్థాన్ హైకోర్టు

    ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై హైకోర్టులో పిటిషన్

    July 7, 2020 / 05:06 PM IST

    ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయిది. ప్రభుత్వ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇటీవల చేసిన వ్యాఖ్యలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ప్రభుత్వ వ్యవహార�

    కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కాపాడిన కరోనా వైరస్…సుప్రీంలో బీజేపీ పిటిషన్

    March 16, 2020 / 10:42 AM IST

    కమల్ నాథ్ సర్కార్ ను తాత్కాలికంగా కరోనా వైరస్ కాపాడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ(మార్చి-16,2020)మధ్యప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సాంప్రదాయం ప్రకారం గవర్నర్ లాల్జీ అసెంబ్లీలో ప్రసంగం చేశారు. తన ప్రసంగ సమయంలో గవర్నర్ సోమవారమే స్వయంగ

    కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తేసిన స్పీకర్

    March 11, 2020 / 04:11 PM IST

    ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలను సభ నియమావళిని ఉల్లంఘిస్తూ.. సమావేశాలను అడ్డుకుంటున్నారన్న కారణంతో ఈ నెల 5న లోక్‌ సభ స్పీకర్‌ ఓంబిర్లా ఈ నెల 5న సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తక్షణమే ఈ ఏడుగురిపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు స్పీకర్ బుధవారం

    సీతయ్యలుగా మారిన సభాధిపతులు : ఎవ్వరి మాట వినరు

    January 23, 2020 / 03:36 AM IST

    ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, శానస మండలి సభాధిపతులు సీతయ్యలుగా మారిపోయారు. ఎవరి మాటా వినడం లేదు. సభ్యులకు క్లాస్‌లు పీకుతున్నారు. అంతేకాదు.. ఏకంగా మంత్రులకే ఝలక్‌లిస్తున్నారు. భావోద్వేగాలకు అతీతంగా ఉండాల్సిన సభాధిపతులే…. అప్పుడప్పుడు అసహనానిక

    స్పీకర్లు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారా!!

    January 22, 2020 / 06:25 AM IST

    అధికారాన్ని బట్టి, పదవులను బట్టి పార్టీలు మారుతూ ప్రజాతీర్పును నీరుగారుస్తున్న రాజకీయ నాయకుల నెత్తిన సుప్రీంకోర్టు సమ్మెట పోటు పొడిచింది. ఎన్నికల్లో గెలిచాక పార్టీలు మారే వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలయ్యే ఫిర్యాదులను సభాప�

    ట్రంప్ కు మిలటరీ అధికారాలు తగ్గిస్తూ…పార్లమెంట్ లో ఓటింగ్

    January 6, 2020 / 12:42 PM IST

    టాప్ ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమ‌నిని అమెరికా ద‌ళాలు చంపేయడంతో ఇరాన్-అమెరికా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఏ క్షణంలో యుద్ధం వస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అమెరికాపై పగ తీర్చుకుంటామని ఇరాన్ చెబుతోంది. తమ కమాండర్‌ని చంపిన�

10TV Telugu News