-
Home » Speaks
Speaks
Artificial intelligence: అద్భుతాన్ని ఆవిష్కరించిన AI.. మొట్టమొదటిసారిగా డిజిటల్ అవతార్ సాయంతో మాట్లాడగలిన పక్షవాతానికి గురైన మహిళ
అవతార్ BCI నుంచి సంకేతాలను అందుకుంటుంది. ఈ టెక్నిక్లో రోగి మెదడులో అమర్చిన చిన్న ఎలక్ట్రోడ్ల ఉపయోగం ఉంటుంది. ఈ ఎలక్ట్రోడ్లు ప్రసంగం, ముఖ కదలికలను నియంత్రించే మెదడులోని భాగం నుంచి విద్యుత్ కార్యకలాపాలను గుర్తిస్తాయి.
Modi-Putin : అప్ఘాన్ పరిస్థితులపై 45 నిమిషాలు ఫోన్ లో మాట్లాడుకున్న మోదీ-పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్ చేశారు.
తెలంగాణ తొలి కరోనా బాధితుడితో ఫోన్ లో మాట్లాడిన మోడీ
ప్రతినెలా చివరి ఆదివారం దేశప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆదివారం(మార్చి-29,2020)మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ ప్రత్యేకంగా…ప్రపంచదేశాలను వణికిస్తున్న కోవిడ్
పొలిటికల్ బ్యాగ్రౌండ్తోనే రుబాబు చేశారు – ఔలాగాళ్ల గురించి మాట్లాడను భయ్యా…
తనపై జరిగిన దాడి గురించి మెదటిసారి మీడియాతో మాట్లాడిన రాహుల్ సిప్లిగంజ్..
లక్ష్యం ఒక్కటే : జగన్ను మరోసారి సీఎంగా చేయాలి
తమ లక్ష్యం ఒక్కటే..జగన్ను మరోసారి ముఖ్యమంత్రి చేయాలి..ఇందుకు తాము అంతా కృషి చేస్తామన్నారు వైసీపీ నేత దేవినేని అవినాశ్. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళుతామని, జిల్లాలో, నియోజకవర్గంలో అందరితో కలిసిమెలిసి పనిచే�
నన్ను ఇంట్లో పెడితే మీరు ఆపలేరు..ఆత్మకూరు వెళ్లి తీరుతానన్న బాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం దగ్గర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. చలో ఆత్మకూరు నిరంతరం కొనసాగుతూనే ఉంటుందన్నారు చంద్రబాబు. చలో ఆత్మకూరు జరిగి తీరుతుందన్నారు. బాధితులందరినీ వారి గ్రామాలకు తరలించే వరకు పోరాడతామన్నారు. రాజీ పడే ప్రశక్తే �
EVM పుకార్లపై ఆధారాలు లేకుండా మాట్లాడొద్దు : ఈసీ వార్నింగ్
ఏపీ రాష్ట్రంలో పోలింగ్ బూత్ల్లో ఈవీఎం మొరాయింపులు, టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి పడుతుందని.. టీడీపీకి వేస్తే వైసీపీకి ఓటు పడుతుందని.. ఈవీఎంల్లో తప్పులు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై ఏపీ ఎలక్షన్ కమిషనర్ ద్వివేదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రాష్ట