Home » Speaks
అవతార్ BCI నుంచి సంకేతాలను అందుకుంటుంది. ఈ టెక్నిక్లో రోగి మెదడులో అమర్చిన చిన్న ఎలక్ట్రోడ్ల ఉపయోగం ఉంటుంది. ఈ ఎలక్ట్రోడ్లు ప్రసంగం, ముఖ కదలికలను నియంత్రించే మెదడులోని భాగం నుంచి విద్యుత్ కార్యకలాపాలను గుర్తిస్తాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్ చేశారు.
ప్రతినెలా చివరి ఆదివారం దేశప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆదివారం(మార్చి-29,2020)మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ ప్రత్యేకంగా…ప్రపంచదేశాలను వణికిస్తున్న కోవిడ్
తనపై జరిగిన దాడి గురించి మెదటిసారి మీడియాతో మాట్లాడిన రాహుల్ సిప్లిగంజ్..
తమ లక్ష్యం ఒక్కటే..జగన్ను మరోసారి ముఖ్యమంత్రి చేయాలి..ఇందుకు తాము అంతా కృషి చేస్తామన్నారు వైసీపీ నేత దేవినేని అవినాశ్. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళుతామని, జిల్లాలో, నియోజకవర్గంలో అందరితో కలిసిమెలిసి పనిచే�
టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం దగ్గర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. చలో ఆత్మకూరు నిరంతరం కొనసాగుతూనే ఉంటుందన్నారు చంద్రబాబు. చలో ఆత్మకూరు జరిగి తీరుతుందన్నారు. బాధితులందరినీ వారి గ్రామాలకు తరలించే వరకు పోరాడతామన్నారు. రాజీ పడే ప్రశక్తే �
ఏపీ రాష్ట్రంలో పోలింగ్ బూత్ల్లో ఈవీఎం మొరాయింపులు, టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి పడుతుందని.. టీడీపీకి వేస్తే వైసీపీకి ఓటు పడుతుందని.. ఈవీఎంల్లో తప్పులు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై ఏపీ ఎలక్షన్ కమిషనర్ ద్వివేదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రాష్ట