-
Home » special buses
special buses
మేడారం వెళ్లే భక్తులకు గుడ్న్యూస్.. ప్రత్యేక రైళ్లు.. నో రిజర్వేషన్.. బస్సులు కూడా.. ఎప్పటి నుంచంటే?
Medaram Jatara : ఈనెల 28 నుంచి జరిగే మేడారం మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనుంది. టీజీఎస్ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సులను ఈ నెల 25 నుంచి నడపనుంది.
TGSRTC: గుడ్న్యూస్.. ఈ బస్టాండ్ల వద్ద సంక్రాంతికి ప్రత్యేక బస్సులు
జనవరి 9, 10, 12, 13 తేదీల్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండొచ్చు. దీంతో ఆయా రోజుల్లో ఉండే రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను పలు రూట్లలో నడపనున్నారు.
శివరాత్రికి ఆ దేవాలయాలకు వెళ్లేవారికి గుడ్న్యూస్.. టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు రెడీ.. పూర్తి వివరాలు ఇలా..
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని ఆలయాలకు..
ఏపీలో మొదలైన సంక్రాంతి సంబురం..
బస్సుల గురించి సమాచారం తెలుసుకోవడంలో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ అధికారులు బస్టాండ్ లో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మ్యాచ్.. టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
SRH vs MI: తిరిగి రాత్రి 11.30 గంటలకు స్టేడియం నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. హైదరాబాద్లో...
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్..
మేడారం జాతర సందర్భంగా టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఎనిమిది రోజుల పాటు రాష్ట్రం నలుమూలల నుంచి..
క్రికెట్ అభిమానులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త.. ఉప్పల్లో మ్యాచ్ చూడాలనుకునే వారికే..
గురువారం నుంచి హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మొదటి టెస్టు మ్యాచ్ జరగనుంది.
హైదరాబాద్ - విజయవాడ హైవేపై సంక్రాంతి రద్దీ.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు
సంక్రాంతి పండుగ సందర్భంగా భాగ్యనగర వాసులు పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్ - విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
TSRTC: వరుస సెలవుల నేపథ్యంలో టూర్ ఏదైనా ప్లాన్ చేశారా? అయితే ఆర్టీసీ ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక సదుపాయం మీకోసమే..
హైదరాబాద్ నుంచి చెన్నై, షిర్దీ, విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, తదితర ప్రాంతాలకు ఈ ప్రత్యేక సర్వీసులను సంస్థ నడుపుతోంది. ప్రయాణికులు అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in లో టికెట్లను బుకింగ్ చేసుకోగలరు
Special Buses : తిరుమల, షిర్డీకి ఏసీ స్లీపర్ ప్రత్యేక బస్సులు
తిరుపతి, షిర్డీకి రెండు ఏసీ స్లీపర్ బస్సులు, హైదరాబాద్ సిటీ సైట్ సీన్ కోసం ఏసీ మినీ బసు సర్వీసును టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి శుక్రవారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ప్రారంభించారు.