sports

    PV Sindhu: పీవీ సింధుకు నగదు ప్రోత్సాహం.. సీఎం జగన్ ఆదేశం

    August 3, 2021 / 08:54 AM IST

    టోక్యో ఒలింపిక్స్‌ క్రీడల్లో సత్తాచాటిన బ్యాడ్మింటన్‌ ప్లేయర్, విశ్వ పతకం సాధించిన తెలుగమ్మాయి పీవీ సింధుకు నగదు ప్రోత్సాహం అందజేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించిన పీవీ సింధుకు రూ

    PV Sindhu : నా విజయం దేశానికి, కుటుంబానికి అంకితం

    August 2, 2021 / 01:42 PM IST

    టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని భారత షట్లర్‌, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు అన్నారు. సింధు సోమవారం మీడియాతో మాట్లాడుతూ తన విజయం వెనుక దాగున్న శ్రమ గురించి వివరించారు.

    Yuvraj Singh : వివదాస్పదంగా మారిన యువరాజ్ సింగ్ ట్వీట్?

    August 1, 2021 / 06:57 PM IST

    ఫ్రెండ్‌షిప్‌డే సందర్భంగా టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ పోస్ట్ చేసిన వీడియో వివాదాస్పదమైంది. యూవీ పోస్ట్ చేసిన వీడియో చాలామంది భారత క్రికెటర్ల ఫోటోలు కూడా ఉన్నాయి. అయితే భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోని ఫోటో మాత్రం యూవీ వీడియ�

    Priya Malik Gold : భారత్‌కు బంగారు పతకం.. మీరాబాయి చాను సిల్వర్ సాధించిన తర్వాతి రోజే

    July 25, 2021 / 02:25 PM IST

    టోక్యో ఒలింపిక్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రజతం గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో క్రీడా వేదికగా ఓ యువతి బంగారు పతకం గెలిచి భారత దేశ పతాకాన్ని రెపరెపలాడించింది.

    Olympic 2021 : టోక్యో ఒలింపిక్స్, భారత క్రీడాకారులపై ఆంక్షలు

    June 19, 2021 / 06:05 PM IST

    ఒలింపిక్స్ కు వెళ్లే భారత క్రీడాకారులపై ఆంక్షలు విధించడం చర్చనీయాంశమైంది. భారత అథ్లెట్లు, కోచ్ లు, సిబ్బందిపై జపాన్ ఆంక్షలు విధించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. టోక్యోకు వచ్చే ముందు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశాలు జారీ చ�

    Rahul Dravid : టీమ్​ ఇండియాతో శ్రీలంక సిరీస్..కోచ్ గా ద్రవిడ్

    May 20, 2021 / 01:54 PM IST

    శ్రీలంకలో టీమిండియా పర్యటనకు సిద్ధమైంది. వచ్చే నెలలో ఈ పర్యటన కొనసాగనుంది. భారత జట్టు కోచ్ గా మాజీ కెప్టెన్‌, నేష‌నల్ క్రికెట్ అకాడ‌మీ (ఎన్‌సీఏ) చైర్మ‌న్ రాహుల్‌ ద్రవిడ్‌ వ్యవహరించ‌నున్నారు.

    IPL 2021 Suspended: ఆగిపోయిన ఐపీఎల్ మ్యాచ్‌లు.. ఆగస్ట్‌లో మళ్లీ జరుగుతాయా?

    May 4, 2021 / 01:52 PM IST

    IPL 2021 Suspended: ఐపీఎల్‌లో మిగిలిన అన్ని మ్యాచ్‌లను కరోనా తీవ్రత దృష్ట్యా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. నాలుగు వేర్వేరు ఐపిఎల్ జట్ల నుంచి చాలామంది ఆటగాళ్ళకు ఇప్పటికే కరోనా పాజిటివ్ రాగా.. కీలక నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఢిల్లీ క్యాపిటల్స�

    చైనాని వేధిస్తున్న మగాళ్ల కొరత, అబ్బాయిలను మగాడిలా తీర్చిదిద్దడంపై స్పెషల్ ఫోకస్

    February 5, 2021 / 12:10 PM IST

    China promotes education drive to make boys more manly: చైనాకి కొత్త సమస్య వచ్చింది. అదేమిటంటే మగాళ్ల కొరత. అదేంటి.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం అయిన చైనాలో మగాళ్ల కొరత రావడం ఏంటి అనే సందేహం రావొచ్చు. నిజమే, అక్కడ పురుషుల సంఖ్యకి వచ్చిన సమస్య ఏమీ లేదు. మరి సమస్య ఏంటంటే, �

    కోట్లు పెట్టి కొన్నారు.. కానీ.. కమిన్స్‌పై గరం.. సపోర్ట్‌గా కెప్టెన్!

    September 24, 2020 / 01:39 PM IST

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ మూడోసారి ఐపీఎల్ టైటిల్‌పై దృష్టి సారించింది. కానీ ఈ సీజన్లో జట్టు అరంగేట్రం మాత్రం కాస్త నిరాశగా మొదలైంది. ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లో KKR 49 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అయ�

    ఐపీఎల్ 2020: KXIP vs RCB, గెలిచేదెవరు? బౌలర్లే బలం.. పిచ్ రిపోర్ట్!

    September 24, 2020 / 11:58 AM IST

    IPL 2020 KXIP vs RCB, Pitch & Weather Report and Match Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుల మధ్య మ్యాచ్ గురువారం(24 సెప్టెంబర్ 2020) జరగనుంది. కానీ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ జట్టుకు బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఈ మ్యాచ్‌కు జట్టు

10TV Telugu News