spy reddy

    నంద్యాలకు పవన్ : SPY రెడ్డి కుటుంబానికి పరామర్శ

    May 11, 2019 / 01:35 AM IST

    ఏపీలో ఎన్నికలయ్యాక కనిపించకుండా పోయిన జనసేనాని నంద్యాలకు రానున్నారు. తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మృతిచెందిన ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. దాదాపు నెల‌రోజుల త‌రువాత పర్యటన జరుగుతోంది. ఏపీలో ఎన్నికలు పూర్తయ�

    SPY రెడ్డి : బీజేపీతో మొదలై జనసేనతో ముగిసింది

    May 1, 2019 / 01:01 AM IST

    నంద్యాల ఎంపీ, నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు ఎస్పీవై రెడ్డి ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం రాత్రి మృతి చెందారు. కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన… చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే కన్నుమూసారు. ఎంపీగా, సామాజికవేత్తగా ఎన్నో సేవా కార�

    SPY రెడ్డి ఇకలేరు : 2 రూపాయలకే భోజనం..రూపాయికే రొట్టే పప్పు

    May 1, 2019 / 12:53 AM IST

    నంద్యాల ఎంపీ, నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు ఎస్పీవై రెడ్డి ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం రాత్రి మృతి చెందారు. కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన… చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే కన్నుమూసారు. ఎంపీగా, సామాజికవేత్తగా ఎన్నో సేవా కార�

    నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూత

    April 30, 2019 / 05:07 PM IST

    నంద్యాల సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి (69) కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా మంగళవారం రాత్రి హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూనే తుదిశ్వాస విడిచారు. కిడ్నీ, గుండె సమస్యల కారణంగా మరణించినట్లు హాస్పిటల్ వారు తెలిప�

    కలకలం : జనసేన ఎంపీ అభ్యర్థి ఇంట్లో సీబీఐ సోదాలు

    April 28, 2019 / 03:21 AM IST

    కర్నూలు జిల్లా నంద్యాల జనసేన ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి ఇంట్లో, ఆఫీస్‌లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. శనివారం (ఏప్రిల్ 27,2019) నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. తప్పుడు ధ్రువపత్రాలతో లోన్‌  తీసుకుని మోసం చేశారని బ్యాంక్‌ అధికారుల ఫిర్యాదుత�

    SPY రెడ్డి ఆరోగ్యం విషమం

    April 12, 2019 / 05:12 AM IST

    SPY రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌..బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

    నంద్యాలను జిల్లా చేస్తా : టీడీపీని గెలిపించు రెడ్డి

    March 27, 2019 / 04:36 AM IST

    ఆంధ్రప్రదేశ్ ఎన్నికలవేళ చంద్రబాబు కొత్త జిల్లాల ప్రకటన అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన ప్రకటన రాజకీయంగా చర్చకు దారితీస్తుంది. ఎపీలో ఎన్నికల తర్వాత కొత్త జిల్లాలు రావచ్చు అంటూ కొన్నిరోజులుగా వార్తలు వస్తుండగా.. చంద్రబ�

    ఆ కిక్కే వేరప్పా : ఒకే ఫ్యామిలీ నుంచి నలుగురికి జనసేన టికెట్లు

    March 26, 2019 / 04:29 AM IST

    రాజకీయాల్లో వారసులు ఎంట్రీకి కొదవేం ఉండదు. నాయకులు కూడా వారివారి బలాలను బట్టి కుటుంబంలో ఒకరిద్దరికీ సీట్లు ఇస్తుంటాయి. కర్నూలు జిల్లాలో కూడా ఒకే కుటుంబం నుంచి నలుగురు బరిలోకి దిగుతున్నారు. జనసేన పార్టీ తరఫున నంద్యాల లోక్‌సభ టిక్కెట్ దక్కక

    టీడీపీకి షాక్..జనసేనలో చేరిన ఎస్పీవై రెడ్డి

    March 20, 2019 / 03:04 PM IST

    ఎన్నికల సమయంలో కర్నూల్ లో టీడీపీకి గట్టి షాక్ తగిలింది.టీడీపీ సీనియర్ నాయకుడు ఎస్పీవై రెడ్డి జనసేన పార్టీలో చేరారు.కూతురు సుజలతో కలిసి పవన్‌ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు.  2014లో వైసీపీ టిక్కెట్ పై పోటీ చేసి నంద్యాల ఎంపీగా విజయం సాధి

    టీడీపీకి SPY రెడ్డి గుడ్ బై : బరిలోకి దిగి.. సత్తా చూపిస్తామంటూ సవాల్

    March 18, 2019 / 01:35 PM IST

    నంద్యాల అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి.. తమ సత్తా చూపిస్తాం అని సవాల్ విసిరారు.

10TV Telugu News