Home » srikakulam district
జొవాద్ తుపాను కారణంగా వీచిన బలమైన గాలులకు కొబ్బరిచెట్టు విరిగిపడి ఒక విద్యార్ధిని మృతి చెందింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం, ఉద్దానం మెలియాపుట్టి గ్రామంలో ఈ విషాదకర సంఘ
ఏపీ లో గంజాయి సాగు, రవాణా నివారించేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిధ్దమయ్యింది.
చిన్న వయస్సులోనే ఇంట్లా వాళ్ల మాట వినకపోవటం...సరిగా చదవకపోవటంతో వాళ్లు పట్టించుకోవటం మానేశారు. దీంతో చిన్న వయస్సులోనే రోడ్డుమీదకు వచ్చి ఈజీమనీ సంపాదించే క్రమంలో నేరస్తుడిగా మారాడు
బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాను తీరాన్ని తాకే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ మరో మూడు గంటల్లో పూర్తవనుంది. ప్రస్తుతం గులాబ్ తుఫాను కళింగపట్నానికి 25 కిలోమీటర్ల దూరంలో..
శ్రీకాకుళం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై బొలెరో వాహనాన్ని లారీ ఢీకొంది.
మూడవ దశలో కరోనా చిన్నారుల నుంచి 20 ఏళ్ల లోపు యువకులపై విజృంభించే అవకాశం ఉందంటూ హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం నగరంలోని వైటీసీలో శిక్షణ పొందుతున్న 23 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు.
కరోనా అనగానే కంగారు పడిపోవడం.. ఉన్న సమస్యకు తోడు ఆందోళన చెంది ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఇప్పుడు ఎక్కువమంది కరోనా పేషేంట్లలో కనిపిస్తుంది. కరోనా సోకిన వారిలో మరణాలు కూడా ఈ భయానికి కారణమే అయినా ఇది కరోనా రోగులలో చాలా తక్కువ శాతమే.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తుంటే ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కు మంటూ బ్రతుకుతున్నారు. కరోనా అనగానే ప్రజలలో ఒకరకమైన భయం కొనసాగుతుండగా ఈ భయాన్ని కొన్ని ఆసుపత్రులు, టెస్టింగ్ సెంటర్లు క్యాష్ చేసుకుంటున్నాయి.
Cemetery dispute between two villages : శ్మశానాలు గ్రామ శివారుల్లో ఉంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా పెరుగుతోంది. గ్రామాల్లో ఖాళీ స్థలాలు తగ్గిపోయాయి. దీంతో చాలా గ్రామాల్లో శ్మశానాల సమస్యలు వస్తున్నాయి. అటువంటి సమస్య వచ్చి ఓ వృద్ధురాలి అంత్యక్రియలు జరగకు�
tailor killed, by wife’s lover in srikakulam district : పెళ్లై ఏళ్లు గడుస్తున్నా ప్రియుడితో బంధాన్ని వదులుకోని ఇల్లాలు ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూసింది. శ్రీకాకుళం జిల్లా భామిని మండలం పాతపట్నం గ్రామంలో మాలతి అనే యువతి తాతగారింటి వ