Home » srikakulam district
వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 22వ రోజు బుధవారం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగనుంది.
ఎక్కడినుంచో వచ్చి శ్రీకాకుళం జిల్లాలో అజమాయిషీ చేస్తామనుకుంటారు. అలాంటివి అవమానంగా భావిస్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు.
జిల్లాలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సిదిరి అప్పలరాజు, పాలకొండ ఎమ్మెల్యే కళావతి తప్ప మిగిలిన నాయకులు అందరూ డేంజర్ జోన్ లో ఉన్నట్లు వస్తున్న సమాచారంతో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.
సీఎం జగన్ వైఖరి తితిలీ తుపాను సమయంలో చూశామని, అలాంటి వ్యక్తి ఇప్పుడు రైతులు నష్టపోతే బైటకి వస్తారా అంటూ టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.
టెక్కలి-పలాస నియోజకవర్గ రైతులు కొట్లాడుకునేలా ఆయన మాటలు ఉన్నాయి. అదృష్టవశాత్తూ రెండు రోజుల నుండి వర్షాలు పడుతున్నాయి. Seediri appalaraju - Kinjarapu Atchannaidu
మీరు ఎప్పుడైనా చేపల వర్షం చూసారా? తాజాగా శ్రీకాకుళం జిల్లాలో చేపల వర్షం పడింది. ఇక ఆశ్చర్యపోయిన జనం చేపలు ఏరుకునేందుకు క్యూ కట్టారు.
మంత్రి సీదిరి గట్టెక్కగలరా? గౌతు ఫ్యామిలీ.. తమ పొలిటికల్ లెగసీని కాపాడుకుంటుందా? కీలకంగా ఉన్న మత్స్యకారులు.. ఏ జెండా వైపు ఉండబోతున్నారు? ఓవరాల్గా.. పలాస అసెంబ్లీ సెగ్మెంట్లో.. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి సీన్ కనిపిస్తుంది?
Andhra Pradesh Politics : సిత్రాలు వేరయా సిక్కోలు రాజకీయాల్లో అన్నట్లు ఉంటుంది పొలిటికల్ సీన్ ఇక్కడ ! ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన శ్రీకాకుళం.. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ వెనకబడిన ప్రాంతంగానే మిగిలిపోయింది. పార్టీలు మారినా.. ప్రభుత్వాలు మారినా.. బతుకులు మారడం ల�
యువతకు కోసం శ్రీకాకుళం ‘రణస్థలం’లో జనసేన ‘యువశక్తి’ కార్యక్రమం ఉంటుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ యువత భరోసా కల్పించటానికి కీలక అంశాలు వెల్లడిస్తారని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తండ్రీ, కొడుకు మరణించగా, తల్లీ, కుమార్తె తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.