Home » srikakulam district
Stampede at Kasibugga Venkateswara Temple : ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది.
పలు చోట్ల రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జన జీవనం స్థంభించింది.
ఏపీ ప్రభుత్వం మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు రెడీ అయ్యారు.
అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగుతుందో లేదోనని నిట్టూర్పుతో ఎదురు చూస్తున్నారట.
తమ్మినేని సొంత నియోజకవర్గం ఆముదాలవలసకి కొత్త ఇన్చార్జిని నియమించారు. ఈ నేపథ్యంలోనే తమ్మినేని అసంతృప్తితో ఉన్నారని, ఆయన కుటుంబం జనసేన వైపు చూస్తోందని ప్రచారం జరుగుతోంది.
ఈ ఘటనతో మహిళలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు.
గత ప్రభుత్వంలో పోలీసులను ఇష్టానుసారం వాడుకున్నారు. వారితో టీడీపీ, జనసేన క్యాడర్ పై ఇష్టానుసారం కేసులు పెట్టించారు.
స్వామివారి మూలవిరాట్ ను సూర్యకిరణాలు నేరుగా తాకే సమయంలో చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
భారీ వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలో వాగులు పొంగి పొరులుతున్నాయి. నాగావళి, వంశదార నదులకు భారీగా వరదనీరు చేరుతుంది.
కువైట్ అగ్నిప్రమాదంలో మృతిచెందిన భారతీయులు 45 మందికాగా.. వారిలో ముగ్గురు ఏపీకి చెందినవారు ఉన్నారు.